Continue

    ఆర్టీసీ సమ్మె 23వ రోజు : తేలని పంచాయతీ..బస్సు రోడ్డెక్కేనా

    October 27, 2019 / 12:49 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మె 23వ రోజుకు చేరుకుంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని..ఇతరత్రా డిమాండ్స్‌తో అక్టోబర్ 05 నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. అటు ప్రభుత్వం..ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగకపోతుండడంతో

    చర్చలకు పిలవలేదు : ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది

    October 16, 2019 / 06:54 AM IST

    ప్రజా రావాణాను కాపాడుకునేందుకు ఆర్టీసీ సమ్మె కొనసాగుతుందని టీఎస్ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదని చెప్పారు.

    మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌ : ఉధృతమౌతున్న ఆర్టీసీ సమ్మె

    October 13, 2019 / 08:02 AM IST

    మాటల్లేవ్‌.. మాట్లాడుకోవడాల్లేవ్‌.. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చల్లేవని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తేలేదని కుండబద్దలు కొట్టింది సర్కార్. తాము కూడా వెనక్కి తగ్గేదే లేదని.. తాడోపేడో తేల్చుకుం�

    హాంకాంగ్ లో మరోసారి మిన్నంటిన ఆందోళనలు..పెట్రోల్ బాంబులు విసిరిన నిరసనకారులు

    September 29, 2019 / 01:56 PM IST

    హాంకాంగ్ లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. 70 సంవత్సరాల కమ్యూనిస్ట్ పాలనను చైనా జరుపుకునే రెండు రోజుల ముందు బీజింగ్‌కు బహిరంగ సవాలుగా ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనకారులు పోలీసులతో పోరాడడంతో హాంకాంగ్‌లోని మూడు ప్రధాన వాణిజ్య జిల్లాలు ఆదివ�

    రుతుపవనాల ఆలస్యం : నెలాఖరు వరకు వర్షాలు!

    September 20, 2019 / 02:56 AM IST

    సెప్టెంబర్ నెలాఖరు వరకు వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. రుతుపవనాల తిరోగమనం ఆలస్యం కావడం ఇందుకు కారణమని వెల్లడిస్తున్నారు. సెప్టెంబర్ 15వ తేదీన ఉపసంహరణ జరగాల్సి ఉందని..అయితే అలా జరగలేదన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛా�

    జైట్లీ మృతి పట్ల ప్రముఖుల నివాళులు…విదేశీ పర్యటన కొనసాగించాలని మోడీకి తెలిపిన జైట్లీ కుటుంబసభ్యులు

    August 24, 2019 / 09:30 AM IST

    మాజీ కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల రాజకీయ నాయకులు,ప్రముఖులు,కుటుంబసభ్యులు,స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జైట్లీ మరణవార్త విని చాలా బాధపడ్డానని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. అత్యంత భారమైన బాధ్యతను నిర్వర్తించే �

    చిదంబరంకి బెయిల్ : అయినా జైల్లోనే

    August 23, 2019 / 09:11 AM IST

    ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్(ED) విచారిస్తున్న INX మీడియా కేసులో మాజీ కేంద్ర మంత్రి చిదంబ‌రానికి ఇవాళ(ఆగస్టు-23,2019) సుప్రీంకోర్టు మ‌ధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో చిదంబ‌రాన్ని అరెస్టు చేయ‌కుండా ఉండేందుకు ఆ ఆదేశాలు ఇచ్చి�

    డ్రగ్స్‌ కేసులో ఎవరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదు : ఎక్సైజ్‌ శాఖ

    May 15, 2019 / 04:06 PM IST

    టాలీవుడ్‌ను కుదిపేసిన మాదక ద్రవ్యాల కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని ఎక్సైజ్‌ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ కేసులో సినీ తారలు సహా ఏ ఒక్కరికీ క్లీన్‌చిట్‌ ఇవ్వలేదన్నారు. డ్రగ్స్‌ కేసులో 62 మందిని విచారించినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదని, ఛ

    చల్లని కబురు : రెండు రోజులూ వర్షాలు

    May 13, 2019 / 01:54 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో సూర్యుడు సుర్రుమంటున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. అయితే..వాతావరణంలో మార్పుల కారణంగా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. దీనితో వాతావరణం చల్లబడుతోంది. దీంతో ప్రజలు ఊరట చెందుతున్నారు. మే 11వ తేదీన పలు జిల�

    సస్పెన్స్ కంటిన్యూ : ఏపీ కేబినెట్ భేటీ జరుగుతుందా

    May 13, 2019 / 01:03 AM IST

    ఏపీ కేబినెట్‌ భేటీపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. మే 14న సమావేశం జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠ నెలకొంది. కేబినెట్‌ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం నుంచి ఇంతవరకు ఎలాంటి అనుమతి రాలేదు. దీంతో కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి కోసం ఇటు ముఖ్యమంత్రి, అటు అధికార

10TV Telugu News