Home » Controversial Comments
UP gang rape..NCW member Controversial Comments : ఉత్తరప్రదేశ్లోని బదాయులో 50ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అత్యాచారానికి గురైన మహిళ సాయంత్రం వేల బయటకు రాకుండా ఉండి ఉంటే అత్యాచారం జరిగే ఉండేది కాదుగా అంటూ జ�
CPI leader Narayana serious allegations against Hero Nagarjuna : ప్రముఖ నటుడు నాగార్జున చేసిన వ్యాఖ్యలపై హైకోర్టులో కేసు వేస్తామని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తెలిపారు. బిగ్ బాస్ షో లో నాగార్జున వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని నారాయణ ఆరోపించారు. ముగ్గురు యువతుల ఫోటోలు పెట్టి ఎవరి�
కరోనా వైరస్(కోవిడ్ 19) వైరస్ ఎలా వచ్చిందన్నదనే అంశంపై దేశాలకు దేశాలే పలు రకాలుగా అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇంతవరకూ సైంటిస్టులు కూడా సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత మాత్రం తనదైన శైలిలో మరో అడుగు ముందుకేసి ‘‘శ్రీకృష
102 ఏళ్ల భారత్ స్వాతంత్ర్య సమరయోధుడు నేను భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నాను..దేశం కోసం నాప్రాణాలకు సైతం అర్పించేందుకు పోరాడాను అని నిరూపించుకోవాల్సిన దుస్థితి నెలకొంది. క్విట్ ఇండియా ఉద్యమం, వినోభా భావే హూదాన్ ఉద్యమం వంటి ఉద్యమం వంటి
అప్పుడే ముస్లింలను పాకిస్తాన్కు పంపించి, అక్కడి హిందువులను ఇక్కడికి తీసుకొచ్చి ఉంటే.. ఇప్పుడీ ఇబ్బందులు పడే వాళ్లమే కాదు. సీఏఏ అవసరం వచ్చేదే కాదు
కర్ణాటక మాజీ హెచ్ డీ కుమారస్వామి ఇక పాకిస్థాన్ వెళ్లిపోవటం మంచిది అంటూ ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి శ్రీరాములు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం (జనవరి 24,2020)న చిత్రదుర్గలో మీడియాతో మంత్రి శ్రీరాములు మాట్లాడుతూ..కుమారస్వామి ఓటుబ్యాంకు
బీజేపీ ఎంపీ సోయం బాపూరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులకు వ్యతిరేకంగా మాట్లాడితే ముస్లింలకు ఇబ్బందులు తప్పవు అన్నారు.
జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా నిరసన తెలుపేవారంతా దేశానికి శతృవులేనని వారంతా దేశ ద్రోహులు అంటూ రాజస్తాన్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ పౌరసత్వ సవరణ చట్టాన్ని ఎవరైతే సీఏఏను వ్�
ఎమ్మెల్యే ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారనీ..ప్రస్తుతం ఎమ్మెల్యేలకు మాత్రమే పోలీసులు సెల్యూట్ చేస్తున్నారనీ..మేము అధికారంలోకి వస్తే మా బూట్లు నాకే పోలీసులను పెట్టుకుంటామని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వివాద�
బీజేపీ ఫైర్ బ్రాండ్ గా పేరొందిన కేంద్రమంత్రి ఉమాభారతి మరోసారి తననోటికి పనిపెట్టారు. ఈసారి ఆమె కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు ప్రియాంక గాంధీ వాద్రాపై వివాదాస్పద వ్యఖ్యలు చేశారు.