cops

    దివ్య తేజస్విని హత్య కేసు, ప్రేమోన్మాది నాగేంద్ర అరెస్టు

    November 6, 2020 / 02:06 PM IST

    Divya Tejaswini murder case : విజయవాడ ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసులో నిందితుడు నాగేంద్రను పోలీసులు అరెస్టు చేశారు. కాసేపట్లో కోర్టులో హాజరుపర్చనున్నారు. అక్టోబర్ 15వ తేదీన దివ్య తేజస్విని దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. దివ్య హత్య త

    హాస్పిటల్ పార్కింగ్‌లో రేప్.. సెక్యూరిటీ గార్డుతో సహా ఇద్దరు అరెస్ట్

    November 4, 2020 / 09:20 AM IST

    Delhi Hospital: హాస్పిటల్‌లో పనిచేసే సెక్యూరిటీ గార్డుతో సహా ముగ్గురు వ్యక్తులు కలిసి మహిళను రేప్ చేశారు. కంప్లైంట్‌లో బాధిత మహిళ.. హాస్పిటల్ సెక్యూరిటీ తనతో పాటు వచ్చిన కుటుంబ సభ్యులను కలుసుకునేందుకు పార్కింగ్ తీసుకెళుతూ నమ్మించాడు. ఆ పార్కింగ్ ప్

    ఈఎమ్ఐలు కట్టలేక కుటుంబంలో ఐదుగురు సూసైడ్

    November 3, 2020 / 08:23 AM IST

    Assam: ఆర్థిక సమస్యలు ఆ కుటుంబాన్ని ముంచేశాయి. తీసుకున్న అప్పులకు పెరిగిన వడ్డీలు కట్టలేక కుటుంబం(భార్య, ముగ్గురు కూతుళ్లు)తో సహా ఆత్మహత్య చేసుకున్నారు. అస్సాంలోని కొక్రాఝార్ జిల్లాలో సోమవారం జరిగిన ఘటనతో అంతా షాక్ అయ్యారు. 45ఏళ్ల నిర్మల్ పాల్ క�

    తండ్రిని చంపేసిన బాలుడు.. క్రైం సీరియల్స్ 100సార్లు చూసి సేఫ్ అవ్వాలని

    October 30, 2020 / 03:03 PM IST

    UP Boy Killed Father: క్రైమ్ షోలను చూసి ఇన్‌స్పైర్ అయిన బాలుడు తండ్రినే చంపేశాడు. డెడ్ బాడీని నాశనం చేసి సాక్ష్యాన్ని మాయం చేసేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ‘మనోజ్ మిశ్రా అనే వ్యక్తికి చాలా కోపం. మే2న కూతుర్ని కొడుతుండటం చూసి వెళ్లి కొడుకును కొట్�

    అనుమానస్పద స్థితిలో తలలేని మహిళ మృతదేహం

    October 27, 2020 / 09:24 PM IST

    Uttar Pradeshలో మరో కిరాతక ఘటన జరిగింది. మీరట్‌లోని స్మశానవాటిక సమీపంలో తలలేని మహిళ మృతదేహం కనిపించింది. జంతువులు తలను తీసుకెళ్లిపోయి మహిళ శరీరాన్ని వదిలేసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సిటీ అడిషనల్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ .. అఖిలేష్ నారాయ�

    మధ్యప్రదేశ్‌లో మొండెం.. బెంగళూరులో తల దొరికింది.. 1300కి.మీ ప్రయాణం

    October 16, 2020 / 08:29 PM IST

    Man Head Recover In Bengaluru : మధ్యప్రదేశ్‌లో రైలుపట్టాలపై మొండెం పడితే.. బెంగళూరులో తల దొరికింది.. దాదాపు 1300 కిలోమీటర్ల దూరం తల ప్రయాణించింది. రైలు ఇంజన్‌లో ఇరుక్కున్న తల బెంగళూరు రైల్వే స్టేషన్‌లో లభ్యమైంది. అక్టోబర్‌ 3వ తేదీన మధ్యప్రదేశ్‌, బెతుల్‌ రైల్వే స్ట

    ఇంట్లో నిద్రపోతున్న ముగ్గురు దళిత యువతులపై యాసిడ్ అటాక్

    October 13, 2020 / 01:11 PM IST

    ముగ్గురు dalit యువతులు వరుసగా.. 8, 12, 17 సంవత్సరాలు ఉన్న వారిపై acidతో దాడి జరిగింది. ఉత్తరప్రదేశ్ లోని గోండా జిల్లాలో మంగళవారం టాయిలెట్స్ క్లీన్ చేసే లిక్విడ్ తో దాడికి పాల్పడినట్లు తెలుస్తుంది. నిందితుల గురించి పోలీసులు గాలిస్తున్నారు. ప్రాథమిక విచ�

    ఏడాదిన్నరగా 17ఏళ్ల బాలికపై పక్కంటి వ్యక్తి అత్యాచారం..

    October 11, 2020 / 08:17 PM IST

    Dalit Girl Rape : ఏడాదిన్నరగా 17బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడో కిచకుడు.. పక్కంట్లో ఉంటేనే బాలికపై పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టాడని యూపీ పోలీసులు వెల్లడించారు. బాధిత బాలిక తల్లి పోలీసులుకు ఫిర్యాదు చేయడంతో 20ఏళ్ల వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు

    ఇన్సూరెన్స్ మనీ కోసం చనిపోయానంటూ హైడ్రామా.. పోలీసుల అదుపులో వ్యాపారి

    October 10, 2020 / 06:45 AM IST

    సెలవుల కోసం ఫేక్ మెడికల్ సర్టిఫికేట్ వరకూ ఓకే కానీ, Insurance కోసం మరీ డెత్ సర్టిఫికేట్ క్రియేట్ చేయడం కాస్త ఎక్కువే. పైగా అతడి నుంచి రూ.11లక్షలు లూటీ చేశారంటూ హైడ్రామా ఆడాడు. హర్యానాకు చెందిన వ్యాపారి తానే చనిపోయినట్లుగా క్రియేట్ చేసుకుని మూడు రోజ�

    odisha girl gangrape: బాలికపై పోలీసు, మీడియా సిబ్బందితో సహా 8 మంది గ్యాంగ్ రేప్

    September 6, 2020 / 07:30 AM IST

    Minor gangraped by 8 in Odisha : రెండు నెలల క్రితం భువనేశ్వర్ లో కోవిడ్ 19 లాక్ డౌన్ సందర్భంగా విధులు నిర్వహించిన పోలీసు, మీడియా సిబ్బందితో సహా 8 మంది బాలికపై అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపుతోంది. స్థానికంగా ఉన్న ఓ ప్రముఖ ఛానెల్ లో పని చేసే వారు, లాక్ డౌన్ సమయంలో ఇతర �

10TV Telugu News