Home » corona Cases Update
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో 7,286 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది.
దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తుంది.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 704 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 5 గురు చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10 వేల 726 యాక్టివ్ కేసులుండగా..3 వేల 725 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 77 కరోనా కేసులు బయటపడ్డాయి.
Telangana Corona Cases : తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 772 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 7 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11 వేల 472 యాక్టివ్ కేసులుండగా..3 వేల 710 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 88 కరోనా కేసులు బయటపడ్డాయి. గడిచిన 24 గంటల్ల�
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. జూన్ 26 తేదీ ప్రభుత్వం విడుదల చేసిన రిపోర్ట్ లో తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు అధికంగా నమోదయ్యాయి. ఇక చిత్తూరు జిల్లాలో కరోనా మరణాలు ఎక్కువగా సంభవించాయి
తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 1280 కేసులు నమోదయ్యాయని, 15మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 21 వేల 137 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 3 వేల 483 మంది చనిపోయారు.
వేవ్ల మీద వేవ్లతో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా .. ఆ ఊరిలో అడుగుపెట్టే ధైర్యమే చేయలేదు. వివిధ దేశాల్లో లక్షల్లో కేసుల తాకిడి పెరుగుతున్నా.. ఆ ఊరిలో ఇప్పటికీ ఒక్క కేసూ నమోదు కాలేదు... ఇంతకి ఆ ఊరేది ?