Home » corona cases
నెల్లూరు జిల్లా శ్రీహరి కోటలోని షార్లో కరోనా థర్డ్వేవ్ దడ పుట్టిస్తోంది. ఒకే రోజు ఇద్దరు వైద్యులతో సహా 12 మంది ఉద్యోగులకు పాజిటివ్ వచ్చింది.
కరోనాపై దాఖలైన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు మరోసారి విచారణ జరిపింది. రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య మరింత పెంచాలని, లేని పక్షంలో కంటైన్ మెంట్ జోన్లు ఏర్పాటు చేయాలని తెలిపింది.
రోజువారీ కేసుల సంఖ్య అకస్మాత్తుగా పెరిగిపోయింది. డిసెంబర్ చివరి వారం వరకు సరాసరి రోజువారీ కేసుల సంఖ్య 10,000 మార్క్ వద్ద ఉండగా.. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో ఆ సంఖ్య లక్షకు చేరింది
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు 100 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాగా మరికొన్ని రాష్ట్రాలు 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశాయి.
ఫస్ట్,సెకండ్ వేవ్ లలో భారీగా కేసులు నమోదైన ముంబై నగరంలో ఇప్పుడు మళ్లీ కోవిడ్ పంజా విసురుతోంది. ముంబైలో బుధవారం నమోదైన కోవిడ్ కేసులు(15,166)కంటే ఇవాళ 25శాతం అధికంగా కేసులు
మంచు లక్ష్మి కరోనా బారినపడింది. జలుబు, స్వల్ప జ్వరం ఉండటంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు ఆమె తెలిపారు.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా రోజుల తర్వాత కేసుల సంఖ్య 500 దాటింది. గడిచిన 24 గంటల్లో 33,339 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 547 మందికి పాజిటివ్.
ఢిల్లీలో గురువారం 14,000 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని, దేశ రాజధానిలో కోవిడ్ పరిస్థితి అదుపులో ఉందని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేందర్ జైన్ తెలిపారు.
అగ్ర రాజ్యం అమెరికాలో నిత్యం లక్షల సంఖ్యలో కొత్త కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. యూరోప్ లోనూ..ఓమిక్రాన్ తీవ్ర ప్రభావం చూపుతుంది.
తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. రోజువారీ కొత్త కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. వరుసగా రెండోరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.