Home » corona cases
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి కరోనా వేరియంట్ జత కలవడంతో కేసులు పరుగులు పెడుతున్నాయి.
మహారాష్ట్రలో కరోనా కలకలం సృష్టించింది. ముంబై నగరంలోని జేజే ఆసుపత్రిలో 61మంది రెసిడెంట్ డాక్టర్లకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది
తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత మళ్లీ పెరిగింది. చాలా రోజుల తర్వాత కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. మంగళవారం రాష్ట్రంలో 1052 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
గత ఏడాది డిసెంబర్ తొలి వారంలో దేశంలో తొలి ఒమిక్రాన్ కేసును గుర్తించగా, డిసెంబర్ చివరి వారానికి దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో 12 శాతం కొత్త వేరియంట్వేనని ఆరోరా వివరించారు.
దేశంలో కరోనా కేసుల ఉధృతి మళ్లీ పెరిగింది. గత మూడు రోజుల క్రితం 10వేలకు దిగువన ఉన్న కరోనా కేసులు.. క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. శనివారం 22,775 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. నాలుగు రోజుల క్రితం వరకు 10 వేలకు దిగువన నమోదైన కేసులు.. క్రమంగా పెరుగుతున్నాయి. శనివారం కొత్తగా 22,775 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
మహారాష్ట్రపై విరుచుకుపడుతున్న ఒమిక్రాన్
దేశంలో కరోనా కేసులు మరోసారి ప్రజలను భయపెట్టేస్తున్నాయి.
దేశంలో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మరోవైపు కరోనా కేసుల సంఖ్య మాత్రం తగ్గుతూ వస్తుంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య కొద్దిగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 5,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్లో పేర్కొంది