Home » Corona positive cases
ప్రపంచ దేశాల్లో మళ్లీ కరోనా కోరలుచాస్తున్నట్లు కనిపిస్తోంది. చైనాలో ఇప్పటికే కొత్త వేరియంట్లతో కరోనా విజృంభిస్తుంది. ఫలితంగా ఆ దేశంలోని వంద ప్రధాన ...
దేశంలో కొత్తగా 25,920 కేసులు, 492 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం దేశంలో 2,92,092 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం 1500లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. గురువారం కేసుల సంఖ్య రెండు వేలకు చేరువైంది. కొత్తగా 1,913 కేసులు నమోదయ్యాయి
తెలంగాణలో ఏడు నెలల పాటు స్థిరంగా నమోదవుతూ వచ్చిన కరోనా కేసులు వారం నుంచి అనూహ్యంగా పెరుగుతున్నాయి. వారం క్రితం 0.73 శాతం పాజిటివిటీ రేటు ఐదు రెట్లకు పైగా పెరిగింది.
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ ప్రభావిత దేశాల నుంచి వచ్చిన వారిలో కొందరు ఈ కొత్త వేరియంట్ బారిన పడుతున్నారు.
దేశంలో కొత్తగా 8,603 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడి 415 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 117 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ఈరోజు విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. నిన్న కోవిడ్ నుంచి 241 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్ళ
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 262 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 229 మంది కోలుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో నిన్న కొత్తగా 231 కోవిడ్ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ ప్రకటించింది. అదే సమయంలో కోవిడ్ నుంచి 362 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,233 యాక్టివ
కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 16,326 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 666 మంది మరణించారు.