Home » Corona Update
దేశంలో కరోనా ప్రభావం క్రమంగా తగ్గుతుంది. శుక్రవారం దేశ వ్యాప్తంగా 11,106 కరోనా కేసులు నమోదు కాగా.. 459మంది మృతి చెందారు
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. కొత్తగా 12,729 కరోనా కేసులు నమోదు కాగా.. కరోనా ప్రారంభం నుంచి ఇప్పటివరకు 3,43,33,754మంది కరోనా బారినపడ్డారు.
దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుంది. ఇక ఏపీలో మాత్రం కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతున్నాయి
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 25 గంటల్లో కొత్తగా 13,058 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 45,818 కరోనా పరీక్షలు చేయగా.. 629 మందికి పాజిటివ్ నిర్దారణ అయింది.
ఆంధ్రప్రదేశ్ లో గత 24 గంటల్లో 48028 కరోనా పరీక్షలు చేయగా, 643 కొత్త కేసులు నమోదు అయ్యాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
రెండేళ్ల నుంచి కంటి మీద కునుకులేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి ఎట్టకేలకు అదుపులోకి వస్తుంది.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా ఉధృతి తగ్గినట్లు కనిపిస్తోంది. ఏపీలో బుధవారం పెరిగిన కరోనా కేసులు ఇవాళ మళ్లీ తగ్గాయి.
కోవిడ్ పేరు చెప్పి....ఓ వ్యక్తి నుంచి ఒకటి కాదు..రెండు కాదు..రూ. 1.3 కోట్లు కొట్టేశారు తల్లి కూతుళ్లు. పాపం అని దయతలచి డబ్బులు ఇస్తే..నిండా మోసం చేశారని బాధితుడు వాపోతున్నాడు.
ఏపీలో కరోనా కేసులు వెయ్యికి పైగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 52,251 మంది నమూనాలు పరీక్షించగా 1,171 కొత్త కేసులు నమోదయ్యాయి.