Home » Corona Update
దేశంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. గడిచిన 24 గంటల్లో 8,895 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగింది. సోమవారం 101 కరోనా కేసులు నమోదు కాగా.. మంగళవారం కేసుల సంఖ్య 184గా నమోదైంది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాలో కరోనా కేసులు నమోదు కావడం లేదు.
ముత్తంగిలో గురుకుల పాఠశాల ఉంది. మొత్తం 43 మందికి కరోనా ఉందని తేలింది. 42 మంది విద్యార్థులుండగా..ఒకరు ఉపాధ్యాయురాలు ఉన్నారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. గడిచిన 24గంటల్లో 8,774 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,72,523కు చేరింది.
24 గంటల వ్యవధిలో 248 మందికి కరోనా సోకింది. ఎవరూ చనిపోలేదని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. మంగళవారంతో పోలిస్తే బుధవారం కరోనా కేసులు స్వల్పంగా తగ్గింది.
దేశంలో కరోనా కేసులు 543 రోజుల కనిష్టానికి చేరాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 7,579 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది.
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారం కరోనా కేసులు 8 వేలకు దిగివచ్చాయి. సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో 8488 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
భారత్లో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.. గడిచిన 24 గంటల్లో 10,488 కేసులు నమోదయినట్లు పేర్కొంది.