Home » Corona Update
భారత్ లో కరోనా మూడో దశ వ్యాప్తి కొనసాగుతుంది. వరుసగా రెండో రోజూ దేశంలో మూడు లక్షలకు పైగా కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.
మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం ఉదయం 8 గంటల మధ్యలో దేశ వ్యాప్తంగా 2,82,970 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. పంజాబ్ రాష్ట్రంలో ఆక్సిజన్ తీసుకునే పేషెంట్ల సంఖ్య ఒక్క రోజులోనే 264 శాతం పెరిగింది.
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు 100 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి కాగా మరికొన్ని రాష్ట్రాలు 80 శాతం వ్యాక్సినేషన్ పూర్తిచేశాయి.
తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. బుధవారం 1500లకు పైగా కరోనా కేసులు నమోదు కాగా.. గురువారం కేసుల సంఖ్య రెండు వేలకు చేరువైంది. కొత్తగా 1,913 కేసులు నమోదయ్యాయి
మంచు లక్ష్మి కరోనా బారినపడింది. జలుబు, స్వల్ప జ్వరం ఉండటంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ నిర్దారణ అయినట్లు ఆమె తెలిపారు.
ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. చాలా రోజుల తర్వాత కేసుల సంఖ్య 500 దాటింది. గడిచిన 24 గంటల్లో 33,339 కరోనా శాంపిల్స్ పరీక్షించగా, 547 మందికి పాజిటివ్.
తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. రోజువారీ కొత్త కేసుల్లో గణనీయమైన పెరుగుదల కనిపిస్తోంది. వరుసగా రెండోరోజు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీనికి కరోనా వేరియంట్ జత కలవడంతో కేసులు పరుగులు పెడుతున్నాయి.
తెలంగాణలో కరోనా కేసుల తీవ్రత మళ్లీ పెరిగింది. చాలా రోజుల తర్వాత కరోనా కేసుల సంఖ్య వెయ్యి దాటింది. మంగళవారం రాష్ట్రంలో 1052 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.