Home » corona vaccine
కరోనా టీకాల వల్ల రక్తం గడ్డ కడుతున్న కేసులు పెరుగుతున్న వేళ.. బ్రిటన్ పరిశోధకులు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. టీకాలు తీసుకున్న వారిలో కంటే..
భారత్ కు కరోనా కొత్త వేరియంట్ ముప్పు పొంచి ఉందా? కొత్త వేరియంట్ డెల్టా కన్నా డేంజరా? కరోనా కొత్త వేరియంట్ భారత్ ని కుదిపేయనుందా? అంటే
దేశంలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విజృంభించింది. ఒక్కసారిగా కొత్త కేసులు భారీగా పెరిగాయి. దీంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ కు సంబంధించి తాజా హెచ్చరిక చేసింది.
దేశంలో పిల్లల కోసం మొట్టమొదటి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. జైడస్ క్యాడిలా తయారుచేసిన కరోనా టీకా జైకోవ్-డీకి అనుమతి లభించింది.
కరోనా థర్డ్ వేవ్ నేపథ్యంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే చిన్నారులకు కరోనా వ్యాక్సిన్ వేయనున్నట్లు ప్రకటించారు.
రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు మూడవడోసు వ్యాక్సిన్ మూడవ డోస్ వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుందని సీరం సీఈఓ పూనావాలా తెలిపారు
కరోనా థర్డ్ వేవ్ లో పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పిల్లలకు కూడా టీకా అందుబాటులోకి తేవాలని ప్రపంచవ్యాప
కరోనా థర్డ్ వేవ్ హెచ్చరికలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. జనాలు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దేశంలో మరోసారి కరోనా కేసులు పెరగడం ఆందోళనను
వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నా కరోనా మహమ్మారి ఉధృతి ఆగడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా 7లక్షల మంది కరోనా బారిన పడ్డా
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న ఉద్యోగులకు లాటరీ టికెట్ ద్వారా పెద్ద మొత్తంలో బహుమతులు ఇవ్వనుంది. 'మ్యాక్స్ యువర్ వ్యాక్స్' లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న ఉద్యోగులకు