Home » corona vaccine
కరోనా బారినపడి కోలుకున్న వారికి ఇది శుభవార్తే అని చెప్పాలి. ఇలాంటి వారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు(Immunoglobulin G - IgG) ఏడు నెలల వరకు స్థిరంగా కొనసాగుతున్నట్టు తేలింది. అంతేకాదు, కొందరిలో ఇవి పెరిగినట్టు కూడా గుర్తించారు.
కరోనావైరస్ కొత్త రూపాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇప్పటికే డెల్టా వేరియంట్ చుక్కలు చూపిస్తోంది. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇది చాలదన్నట్టు ల్యామ్డా, ఈటా వంటి వేరియంట్లు ప్రమాదకరంగా మారే చాన్స్ ఉందనే భయాలున్నాయి. అందుకే ఈ వేరియంట్
డెల్టా వేరియంట్.. కరోనా కొత్త రూపాల్లో ఇదీ ఒకటి. మిగతా వేరియంట్లతో పోలిస్తే డెల్టా వేరియంట్ చాలా ప్రమాదకరంగా మారింది. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే 135 దేశాలకు విస్తరించింది.
వ్యాక్సిన్ తీసుకున్న వారికి కరోనా సోకినా...తీవ్రత అంత ఉండదని స్పష్టం చేస్తున్నారు. ఈ క్రమంలో..అసలు టీకాలు ఎందుకు తీసుకోవాలి ? ఎంత ముఖ్యం ? అనే దానిపై అమెరికాకు చెందిన వైద్య నిపుణుడు వివరిస్తున్నారు.
రోనా వ్యాక్సిన్ రెండు డోసులు వేయించుకున్నాక కూడా ఇంట్లోనే ఉండమంటే ఎలా? వ్యాక్సిన్లు వేయించుకున్నవారు కూడా ఇంట్లోనే ఉండాలని అనటంలో అర్థం ఏముంది? కరోనా వచ్చిన కొత్తలో కంటే ఈ వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత పరిస్థితికి తేడా ఉందనీ..వ్యాక్సిన్�
ఏడాదిన్నర దాటింది.. వ్యాక్సిన్లూ వచ్చాయి. కానీ, కరోనా మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగలేదు. ఈ వైరస్.. ఇంకా ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కొత్త వేరియంట్ల రూపంలో మహమ్మారి పంజా విసురుతోంది. ఇంకా అనేకమంది ప్రాణాలు తీస్తోంది. ఒకవైపు కరోనాను ఎదుర్కొనేం
రాష్ట్రంలో కొవిడ్ నివారణ, వైద్య ఆరోగ్య శాఖలో నాడు-నేడు అంశాలపై ఉన్నతాధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు తక్కువమంది
ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మారిసన్ ప్రజలకు క్షమాపణ చెప్పారు. కరోనా నియంత్రణ కోసం వ్యాక్సినేషన్ టార్గెట్ ను చేరుకోలేకపోయానని దానికి పూర్తి బాధ్యత తనదేనని అందుకే దేశ ప్రజల్ని క్షమించమని కోరుతున్నానని తెలిపారు.
కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న వేళ ఈ వార్త భారత్ కు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. త్వరలోనే మోడెర్నా వ్యాక్సిన్ భారత్లో పంపిణీ కానుంది. భారత్కు 75లక్షల మోడెర్నా టీకాలు రానున్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోషల్ మీడియా సంస్థలపై ఫైర్ అయ్యారు. సోషల్ మీడియా ప్రజలను చంపేస్తోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.