Home » corona vaccine
ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ కొవిషీల్డ్. ప్రస్తుతం రెండు డోసుల మధ్య గడువు 84రోజులుగా ఉంది. దీన్ని మరింత తగ్గించాలనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి.
వ్యాక్సినేషన్ కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థల్లో 18ఏళ్లు దాటిన విద్యార్థులు, టీచర్లు, ఇతర సిబ్బందికి కరోనా వ్యాక్సిన్..
హైదరాబాద్ నగరానికి చెందిన బయోలాజికల్-ఇ ఫార్మా సంస్థ కోర్బెవాక్స్ పేరుతో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేసింది. ఈ వ్యాక్సిన్ కు తాజాగా భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐ అనుమతులు మంజూరు చ
ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేగింది. కొత్త కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో..
భారత్ లో కరోనా సెకండ్ వేవ్ ఇంకా ముగియలేదా? ప్రజలు జాగ్రత్తగా ఉండాల్సిందేనా? అంటే, అవుననే అంటోంది కేంద్రం. మే 10 నుంచి చూస్తే కరోనా మహమ్మారి వీక్లీ పాజిటివిటీ రేటు ట్రెండ్
విదేశీ ప్రయాణాలు చేయాలనుకునే వారికి ఇది గుడ్ న్యూస్. కరోనా టెస్టు ఫలితాన్ని కొవిన్ యాప్ కు జత చేయాలని కేంద్రం ఆలోచిస్తోందట. ఈ విషయాన్ని నేషనల్ హెల్త్ అథారిటీ చీఫ్ ఆర్ఎస్ శర్మ
మధ్యప్రదేశ్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 16ఏళ్ల బాలుడు అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తోంది. మొరేనా జిల్లాలో ఈ ఘటన జరిగింది. బాగ్ కా పురకు చెందిన కమలేష్
ఐసీఎంఆర్(ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్) అధ్యయనంలో కీలక విషయం వెలుగుచూసింది. అదేంటంటే... కరోనా సోకిన వారు కొవాగ్జిన్ టీకా ఒక్క డోసు తీసుకుంటే చాలట. అది రెండు డోసులతో సమానంగా
కరోనా వ్యాక్సినేషన్లో భారత్ మరో మైలురాయిని అధిగమించింది. శుక్రవారం(ఆగస్టు 27,2021) ఒక్కరోజే 96లక్షల మందికి టీకాలు పంపిణీ చేశారు. ఒక్కరోజుల్లో ఇంతమందికి టీకాలు ఇవ్వడం ఇదే తొలిసారి
44వేలకు పైగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. దేశంలో గత 24 గంటల్లో 44వేల 658 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 496మంది కరోనాతో చనిపోయారు.