Home » corona vaccine
ప్రస్తుతం కేంద్రం మార్గదర్శకాల ప్రకారం అర్హులైన వ్యక్తులకు రెండు కరోనా వ్యాక్సిన్ డోసులు ఇస్తున్నారు. అది కూడా రెండు డోసుల మధ్య వ్యవధి ఉంటుంది. తొలి డోసు తీసుకున్న కొన్ని వారాలకు ర
కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం అని నిపుణులు తేల్చి చెప్పారు. దీంతో ప్రపచవ్యాప్తంగా అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ ప్ర్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అర్హ
కరోనావైరస్ మహమ్మారి ఏ ముహూర్తాన వచ్చిందో కానీ మానవాళిని వెంటాడుతూనే ఉంది. వ్యాక్సిన్లు వచ్చినా కరోనా మహమ్మారి ముప్పు మాత్రం తొలగడం లేదు. కొత్త రూపాల్లో ఈ వైరస్ విరుచుకుపడుతూనే ఉంది
దేశీయ ఫార్మా సంస్థ భారత్ బయోటెక్ అభివృద్ది చేసిన కరోనా వ్యాక్సిన్ కొవాగ్జిన్. కాగా, ఈ టీకాకు ఇప్పటివరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) నుంచి అత్యవసర వినియోగం గుర్తింపు (ఎ
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. అర్హులైన వారికి టీకాలు ఇస్తున్నారు. రికార్డు స్థాయిలో టీకాలు వేస్తున్నారు. అయితే కొన్నిచోట్ల వ్యాక్సినేషన్లో పలు తప్పిదాల
ఏపీలో గడిచిన 24 గంటల్లో 1,174 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,37,353కు పెరిగింది. కొత్తగా 1,309 మంది బాధితులు డిశ్చార్జి అవగా.. మరో తొమ్మిద
రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా చాలామంది కొవిడ్ బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ కేసులు వెలుగుచూస్తున్నాయి. టీకా వేగం పెరిగినప్పటికీ, ప్రపంచ
ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజువారీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. కొన్ని రోజులుగా తగ్గినట్లు కనిపించిన కరోనా కేసులు.. ఇప్పుడు క్రమంగా పెరుగు
స్పుత్నిక్-వీ వ్యాక్సిన్లను దేశంలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేయడం ప్రారంభించినట్లు హైదరాబాద్ ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరెటరీస్ తెలిపింది.
కరోనా కారణంగా ఆస్పత్రి పాలై చికిత్సలో భాగంగా సిస్టమిక్ కోర్టికోస్టెరాయిడ్స్, అదనపు ఆక్సిజన్, నాన్ ఇన్వాసివ్ లేదా ఇన్వాసివ్ మెకానికల్ వెంటిలేషన్ లేదా ఎక్స్ట్రా కార్పొరియల