Home » corona vaccine
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా శుభవార్త అనే చెప్పాలి. కరోనా కొత్త కేసులు భారీగా తగ్గాయి. గత వారం దాదాపు 500లకు దగ్గరగా కొత్త కేసులు నమోదవగా.. సోమవారం కేసుల సంఖ్య 300 దిగువకి పడిపో
కోవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ మరో రికార్డు నెలకొల్పింది. దేశంలో 100 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి అయింది. చైనా తర్వాత 100 కోట్ల టీకాలు వేసిన దేశంగా భారత్ రికార్డ్ సృష్టించింది.
తెలంగాణ వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ 3కోట్లకు చేరువలో ఉందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో 99శాతం సేఫ్ జోన్ లో ఉన్నారని పేర్కొన్నారు.
రష్యాలో మళ్లీ కరోనావైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. ఆ దేశంలో ఒక్క రోజే రికార్డు స్థాయిలో వెయ్యి కోవిడ్ మరణాలు నమోదు కావడం..
మానవాళి మనుగడను సవాల్ చేస్తున్న కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేయాలంటే ఏకైక మార్గం వ్యాక్సిన్ మాత్రమే. అందుకే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ పౌరులు టీకా తీసుకోవాలని ప్రభుత్వాలు..
కొత్త కేసులు, మరణాలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. తాజాగా 31వేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. 986 మంది కరోనాతో చనిపోవడం ఆందోళనకు గురి చేస్తోంది.
ఏపీలో గడిచిన 24 గంటల్లో 32వేల 846 కరోనా పరీక్షలు నిర్వహించగా, 503 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 108 కొత్త కేసులు నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో 88, గుంటూరు
కరోనా వైరస్ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. కొన్ని రోజులుగా నిత్యం 900మంది కరోనాతో చనిపోతున్నారు. ఈ ఏడాది రోజువారీ కొవిడ్ మరణాల్లో ఇవే అత్యధికం.
కరోనావైరస్ మహమ్మారి విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తాజా హెచ్చరికలు చేసింది. కరోనా కథ ముగిసిందని అనుకోవద్దంది. కరోనా నుంచి ప్రపంచం ఇంకా బయటపడలేదని, ముప్పు ఇంకా పోలేదని, మ
ఏపీలో కరోనా వ్యాప్తి మరింత తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. గడచిన 24 గంటల్లో 500కి లోపే రోజువారీ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 30వేల 515 మందికి కరోనా పరీక్షలు చేయగా, 4