Home » corona vaccine
కొవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 4 నుంచి 6 వారాల వ్యవధిలో రెండో డోసుకు అనుమతి ఇవ్వాలన్నారు. అలాగే హెల్త్ కేర్ వర్కర్లకు, ఫ్రంట్ లైన్..
భారత్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా కొత్తగా 9,765 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 477 మంది మృతి చెందారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
వ్యాక్సినేషన్ రేటుని పెంచడానికి వినూత్నంగా ఆలోచించింది. బంపర్ ఆఫర్ ప్రకటించింది. వ్యాక్సిన్ వేయించుకుంటే స్మార్ట్ ఫోన్ ఫ్రీగా ఇస్తామంది. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 7
పిల్లలకు కరోనా వ్యాక్సిన్లు వేయడంలో ప్రభుత్వం తొందరపడకూడదని కేంద్రం ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ అన్నారు. కొన్ని దేశాల్లో పరిమిత పద్ధతిలో ప్రారంభించబడినప్పటికీ, ప్రపంచంలో ఎక్కడా..
ఏపీలో కరోనా తగ్గుముఖం పట్టింది. కొత్త కేసుల సంఖ్య తగ్గింది. గడిచిన 24 గంటల వ్యవధిలో 28వేల 855 కరోనా పరీక్షలు చేయగా,
24 గంటల్లో 10 వేల 929 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు... కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. 392 మరణాలు సంభవించాయని తెలిపింది.
భారత్ లో కరోనా మహమ్మారి తీవ్రత క్రమంగా తగ్గుముఖం పట్టింది. కోవిడ్ కొత్త కేసులు గణనీయంగా తగ్గాయి. కరోనా మహమ్మారి ఇక అదుపులోకి వచ్చినట్టే అని ఊపిరి పీల్చుకునేలోపే మరోసారి కలకలం..
ఏపీలో కరోనా కొత్త కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా ఐదు వందలకు దిగువనే కేసులు నమోదవుతుండగా, తాజాగా 500 మార్క్ దాటాయి.
అపోలో ఆస్పత్రుల్లో త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. త్వరలో పిల్లలకు కరోనా వ్యాక్సిన్స్ అందిస్తామని అపోలో గ్రూప్ ఛైర్మన్ డా.ప్రతాప్ సి రెడ్డి అన్నారు.
భారత్ ఇప్పుడిప్పుడే కరోనావైరస్ మహమ్మారి తీవ్రత నుంచి కోలుకుంటోంది. కరోనా వ్యాప్తి అదుపులోకి వస్తోంది. కొత్త కేసులు, మరణాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. దీంతో జనాలు కాస్త ఊపిరి