Home » corona vaccine
ఆంధ్రప్రదేశ్లో ఒక్కరోజులో ఏకంగా 13.72 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారు. కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా నిన్న ప్రత్యేకంగా చేపట్టిన వ్యాక్సినేషన్ డ్రైవ్లో
రేపటి (జూన్ 21) నుండి కేంద్రం దేశవ్యాప్తంగా నూతన వ్యాక్సినేషన్ విధానం అమలు చేయనుంది. ఈ మేరకు రేపటి నుంచి అమలులోకిరానున్న వ్యాక్సిన్లపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దేశ ప్రజలకు ఉచితంగా కరోనా టీకాలు ఇవ్వనున్న కేంద్ర ప్రభుత్వం ద�
దేశంలో కరోనా సెకండ్ వేవ్ చివరి దశకు చేరుకున్నట్లే కనిపిస్తుంది. మరోవైపు థర్డ్ వేవ్ పై నిపుణుల హెచ్చరికలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో థర్డ్ వేవ్ నుండి బయటపడాలంటే మనల్ని కాపాడే ఆయుధం టీకా. అందుకే వీలైనంత విస్తృతంగా వ్యాక్సిన్ అందించాలని మేధావ�
ఏపీ ప్రభుత్వం రేపు పెద్ద ఎ్తతున కరోనా వ్యాక్సిన్ డ్రైవ్ చేపట్టింది. రేపు ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది.
కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతి నుంచి భారత్ క్రమంగా కోలుకుంటోంది. ఇప్పుడిప్పుడే రోజువారీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.
భారత్లో వ్యాక్సినేషన్ ప్రక్రియకు మరింత ఊతం లభించనుంది. త్వరలో మరో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అహ్మదాబాద్
వ్యాక్సిన్ల గురించి పలు అనుమానాలు, భయాలు, సందేహాలు, అపోహలు ఉన్నాయి. వ్యాక్సిన్ సేఫ్ కాదని వాదించే వాళ్లూ లేకపోలేదు. తాజాగా మరో అనుమానం అందరిని ఆందోళనకు గురి చేసింది.
వ్యాక్సిన్ వేయించుకుంటే వారి ఫోన్లకు రీచార్జ్ చేయిస్తాను’అంటూ మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే విష్ణు ఖత్రి ఈ వినూత్న ఆఫర్ ప్రకటన చేశారు. గతంలో ఎమ్మెల్యే విష్ణు ఖత్రీ తన అసెంబ్లీ నియోజక వర్గంలో కరోనా వ్యాక్సినేషన్ను ప్రోత్సహించడానికి న�
భారత్ లో గత ఐదున్నర నెలల నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుంది. ఇక ఇప్పటివరకు 25 కోట్ల డోసుల వ్యాక్సిన్లను ఇచ్చారు.
కరోనా వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య వ్యవధి విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల్లో చదువుకునే విద్యార్థులు, ఉద్యోగులు కొవిషీల్డ్ తొలి డోసు తీసుకున్న తర్వాత 28 రోజులకే రెండో డోసు పొందవచ్చని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది.