Home » Corona
మహారాష్ట్రలో ఓ పోలీస్ అధికారి నుంచి మంత్రికి కరోనా వైరస్ సోకింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.మహారాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జితేంద్ర అవద్ సెక్యూరిటీ స్టాఫ్
ప్రపంచాన్ని కరోనా భయపెడుతోంది. భారతదేశంలో కూడా వైరస్ విజృంభిస్తోంది. దీనికి ఇంకా మందును కనిపెట్టడం లేదు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో లాక్ డౌన్ ప్రకటించారు. ఇది ఒక విధంగా నిరోధించవచ్చని..కానీ..సమూహ రోగ నిరోధక శక్తి కూడా ఒక మందులాంట�
యావత్ ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు విలవిలలాడుతోంది. 200కు పైగా దేశాల ప్రజలు నిద్ర లేని రాత్రులు గుడుపుతున్నారు. రోజురోజుకు కొత్త కేసులతో పాటు
తెలంగాణాలో కరోనా కేసులు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 18వ తేదీ శనివారం కొత్తగా 43 కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. దీంతో మొత్తం
తెలంగాణలో కరోనా వ్యాపిస్తోంది..బయటకు వెళ్లవద్దు..లాక్ డౌన్ నిబంధనలు పాటించండి..ఇంట్లోనే ఉండండి..ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని అటు ప్రభుత్వం..ఇటు అధికారులు నెత్తినోరు మొత్తుకుంటున్నారు..డోంట్ కేర్ అంటున్నారు కొంతమంది నగర ప్రజలు. వీరి వల్ల
కరోనా ప్రభావం దేశంలో అన్ని రంగాలపై పడింది. ఆర్టీసీని అయితే తీవ్ర నష్టాల్లోకి నెట్టింది. ఇప్పటికే నష్టాల బాటలో పయనిస్తోన్న ఆర్టీసీ… కరోనా కాటుతో కుదేలైంది. ఇప్పుడిప్పుడే నష్టాల నుంచి గట్టెక్కేతున్న టీఎస్ ఆర్టీసీ…. లాక్డౌన్తో మరింతగ�
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి భయానక వాతావరణం క్రియేట్ చేసింది. ఇప్పటికే లక్ష మందికి పైగా కరోనా దెబ్బకు చనిపోగా..వైరస్ విపరీతంగా విస్తరిస్తుంది. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీని తీవ్రత రోజురోజుకు పెరిగిపపోతుంది. అయితే లేటెస్�
తెలంగాణలో కరోనా నాలుగు జిల్లాలను అతలాకుతలం చేస్తోంది. హైదరాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, వికారాబాద్ జిల్లా ప్రజలకు ఈ వైరస్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మిగిలిన జిల్లాల్లోనూ కరోనా కేసులు నమోదైనా, కాస్త నియంత్రణలోనే ఉంది. కానీ ఈ నాలుగు �
నిజంగా తెలంగాణ వాసులు షాకింగ్ న్యూసే. కరోనా వైరస్ ఇప్పటి వరకు వృద్ధులకు, అనారోగ్య సమస్యలు ఉన్న వారికి సోకుతుందని అనుకుంటున్నారు. కానీ..చిన్న పిల్లలను కూడా వదలడం లేదు. 12 ఏళ్లలోపు ఉన్న 20 మంది చిన్నారులకు వైరస్ సోకింది. వీరంతా గాంధీ ఆసుపత్రిలో చి�
ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఒక్కరోజే మరో 44 మందికి కరోనా పాజిటివ్ రాగా… మొత్తం కేసులు 483కు పెరిగాయి. వీటిల్లో ఎక్కువగా… ఢిల్లీ జమాత్కు వెళ్లి వచ్చినవారు, వారి కుటుంబ సభ్యు�