Corona

    భారత్ లో కరోనా @ 10, 815 కేసులు..ఆ మూడు రాష్ట్రాల్లో అధికం

    April 15, 2020 / 02:54 AM IST

    భారత్‌‌‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లోనే 1463 కేసులు నమోదు కాగా.. 29 మంది ప్రాణాలు కోల్పోయారు. లాక్‌డౌన్ విధించినప్పటిక కరోనా కేసులే వేగంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. దేశంలో ఇప్పటికే కోవిడ్ బాధితుల సంఖ్య 10వ�

    సీఎం సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేకి కరోనా..అందరిలో టెన్షన్

    April 15, 2020 / 01:40 AM IST

    నాకు పెద్దా..చిన్నా అనే తేడా లేదు..డబ్బున్న వాడు..పేదోడు…ఇలాంటి డిఫరెంట్ అస్సలు లేదంటోంది కరోనా వైరస్. వారు..వీరు అనే తేడా లేకుండా..అందరినీ కుమ్మేస్తోంది. సామాన్యుడి నుంచి మొదలుకుని..ధనికుడు, రాజుల వరకు ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఎంతో మంది చనిప

    ఏపీలో కోవిడ్‌ వర్రీ : మోడీకి సీఎం జగన్ లేఖ

    April 14, 2020 / 02:17 AM IST

    లాక్‌డౌన్‌ పరిస్థితులు నేపథ్యంలో దేశ ఆర్థిక రథ చక్రాన్ని కనీస వేగంతోనైనా నడపాల్సిన అవసరం ఉందని ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అభిప్రాయపడ్డారు. 2020, ఏప్రిల్ 14వ తేదీ మంగళవారంతో లాక్‌డౌన్‌ గడువు ముగుస్తున్నందున దేశాన్ని రెడ్‌జోన్‌, ఆరెంజ్‌ జోన్‌, గ్రీన్�

    ఏపీని వణికిస్తున్న కరోనా : మొత్తం 439 కేసులు..గుంటూరులో 93

    April 14, 2020 / 02:10 AM IST

    ఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలను కరోనా మహమ్మారి పట్టి పీడిస్తోంది. చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా.. రోజురోజుకు జడలు విప్పుతోంది. 2020, ఏప్రిల్ 13వ తేదీ సోమవారం నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 439కి  చేరి

    తెలంగాణాలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు..ఒక్కరోజే 61 కేసులు

    April 14, 2020 / 02:10 AM IST

    తెలంగాణలో.. కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య తగ్గినట్టే తగ్గి పెరుగుతోంది. ఈ నెల 10, 11 తేదీల్లో రోజుకు 16 చొప్పున మాత్రమే కొత్త కేసులు నమోదవడంతో.. అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఇక వైరస్‌ వ్యాప్తి ఆగినట్టేనని అందరూ భావించారు. కానీ  ఆదివారం 28 కొత్త కే�

    ఇండియాలో కరోనా @ 10వేలు

    April 14, 2020 / 01:05 AM IST

    భారతదేశాన్ని కరోనా రాకాసి వదిలిపెట్టడం లేదు. ఈ వైరస్ వల్ల వందలాది మంది బలవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం పకడ్బంది చర్యలు తీసుకుంటున్నా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు.  ఈ వైరస్ బారిన పడి వారి సంఖ్య 10 వేలకు చేరుకొంటోంది. మహరాష్ట్రలో 22 మంది చనిప�

    రికవరీ రేటు ఎక్కువగాఉన్న కేరళలో, మూడో కరోనా మరణం

    April 11, 2020 / 06:26 AM IST

    భారతదేశంలో మొట్టమొదట నమోదైన కరోనా కేసు కేరళలోనే. ఫస్ట్ లాక్‌డౌన్ ప్రకటించింది కేరళలోనే. అటువంటిది కేరళలో వైరస్ వ్యాప్తిని పటిష్ఠంగా కట్టడి చేశారు. ఎలా అంటే ఇన్ని రోజుల్లో ప్రాణాలు కోల్పోయిన మూడో వ్యక్తి కూడా వృద్ధుడే. శనివారం ప్రభుత్వ హాస�

    దిక్కుమాలిన కరోనా : లక్షమంది మృతి..ఇంకా ఎంతమంది?

    April 11, 2020 / 03:16 AM IST

    కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కబళిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు  చనిపోయిన వారి సంఖ్య లక్ష దాటింది. కరోనా వల్ల అత్యధికంగా యూరప్‌లో ప్రాణ నష్టం సంభవిస్తోంది. మార్చి 31 వరకు ప్రపంచవ్యాప్తంగా 40 వేల మంది కోవిడ్‌కు బలి కాగా.. ఏప్రిల్ నెలలో 10 రోజుల్లోనే మరో 60

    హైదరాబాద్ నారాయణగూడలో కరోనా లక్షణాలతో చనిపోయిన వృద్ధుడు

    April 11, 2020 / 12:56 AM IST

    హైదరాబాద్‌లో ఓ వృద్దుడి మరణం కలకలం రేపుతోంది. అటు వైద్యులు, ఇటు పోలీసుల నిర్లక్ష్యానికి తార్కాణంగా నిలుస్తోంది.

    ఏపీలో కరోనా : 133 రెడ్ జోన్లు…నెల్లూరులో 30..

    April 11, 2020 / 12:53 AM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తూనే ఉంది. కొత్త కొత్త కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకుంది. లాక్ డౌన్ పకడ్బందిగా నిర్వహించాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశాయి. రాష్ట్రంలో 133 రెడ్ జోన్లుగా రాష్ట్ర ప్ర

10TV Telugu News