Home » Corona
ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. 2020, ఏప్రిల్ 06వ తేదీ సోమవారం రికార్డు స్థాయిలో 704 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా తొలి కేసు నమోదైన తర్వాత ఈ స్థాయిలో కేసులు రిజిస్టర్ కావడం దేశంలో ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశంలో మొత్తం కే
కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని సినీ నటుడు, రాజకీయ నేత కమల్ హాసన్ తప్పుబట్టాడు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి లేఖ రాశారు.
కరోనా బాధితులను ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ చేర్చుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్-19 కేసులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది.
ఏపీలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. 12 గంటల్లో 14 కొత్త కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 266కు పెరిగాయి. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 56 కేసులు నమోదయ్యాయి. కరోనాతో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. ఇక నెల్లూరులో 34, గుంటూరు జ�
ప్రస్తుతం గో బ్యాక్ కరోనా అంటున్నారు జనాలు. ఇక ఇక్కడ ఉండకు వెళ్లిపో అంటూ నినదిస్తున్నారు. దిక్కుమాలిన ఈ వైరస్ వల్ల తాము ఎంతో కోల్పోయామని..ఇక ఈ కష్టాలు వద్దంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారీ ఎంతో మందిని బలి తీసుకుంది. లక్షలాది మంది వైరస్ �
తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. రోజురోజుకు తన ప్రతాపం చూపుతోంది. దీంతో తెలంగాణలో కేసులు అమాంతం పెరుగుతున్నాయి.
భారత్ను మర్కజ్ కేసులు భయపెడుతున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 3వేల 577 కేసులు నమోదయ్యాయి.
లాక్డౌన్ అంటే ఏంటో ప్రపంచంలోని చాలా దేశాలకు తెలిసొచ్చింది. ఆ దేశంలో కరోనా మరణాల సంఖ్య 400 దాటినా లాక్డౌన్ లేదు. జనాలంతా సాధారణంగానే తిరిగేస్తున్నారు.
కరోనా వైరస్ భారత్లో మరింత ప్రమాదకరంగా మారనుందా..? ఇప్పటికే ఆ సంకేతం వచ్చేసిందా.. మహారాష్ట్రలో చోటు చేసుకున్న ఓ మరణం.. ఇదే సందేహం కలిగిస్తోంది..
లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా కాలుష్యం భారీగా తగ్గింది. ఓవైపు గంగానది స్వచ్ఛంగా మారితే గాలిలో కాలుష్యం తగ్గిపోవడంతో సుదూరంలో ఉన్న హిమాలయాలు కూడా ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి.