Home » coronavirus effect
తెలుగు రాష్ట్రాలపైనా తౌటే తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తి అడ్డుకోవడానికి విధించిన లాక్డౌన్ పొడిగింపుపై సీఎం కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. క్యాబినెట్ మీటింగ్ అనంతరం ప్రగతి భవన్ వేదికగా ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. కిరాయి ఇళ్లలో ఉండే వారి చెల్లింపులపై వివరణ ఇచ్చారు.
కరోనా వైరస్ వ్యాప్తితో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుంది. అప్పటివరకూ రైళ్లు నడిచే పరిస్థితి లేదు. కానీ, లాక్ డౌన్ ముగిసిన వెంటనే బుకింగ్స్ మొదలై రైళ్లు నడుస్తాయంటూ వస్తున్న వార్తలపై రైల్వే శాఖ క్లా
కరోనా వ్యాప్తిని నియంత్రణపై దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా కఠినమైన ఆంక్షలతో లాక్ డౌన్ విధించాయి. ఇటలీ తరహాలో కరోనా మహమ్మారి విజృంభించకుండా ఉండేలా నియంత్రణ చర్యలు �
అస్సాం రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. నాలుగన్నర సంవత్సరాల చిన్నారికి కరోనా పాజిటివ్ వచ్చినట్లు జొరాట్ మెడికల్ కాలేజీ వెల్లడించింది. ఆ చిన్నారితో పాటు కుటుంబం మొత్తాన్ని క్వారంటైన్కు తరలించారు. దానిని ధ్రువీకరించుకునేందుకు శాంపుల�
ప్రత్యక్ష స్పర్శ.. లేదా కరోనా పాజిటవ్ వ్యక్తులు తాకిన వస్తువుల ద్వారా అయినా కరోనా సంక్రమించే ప్రమాదం ఉన్న మాట వాస్తవం. పదార్థాన్ని బట్టి గంటల సమయం వరకూ బతికి ఉండే ఈ వైరస్.. నోట్లు చేతులు మారితే రాకుండా ఉంటుందా.. ఆస్ట్రేలియా, లండన్, కెనడా లాంటి ప�
వారం రోజుల క్రితమే.. కేరళలో కరోనా బీభత్సం మొదలైంది. జనసాంద్రత ఎక్కువగా ఉన్న కొచ్చి నగరంలో పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కరోనా పేషెంట్లను గుర్తించడమొక పని. వారికి సరైన పద్ధతిలో ట్రీట్మెంట్ ఇవ్వడం మరొక ఘనత. ఇందులో కేరళ లేటెస్ట్ టెక్నాల�
రైల్వే మహిళా ఎంప్లాయ్ తన కొడుక్కి కరోనా ఉందని తెలిసినా దాచి ఉంచింది. దాంతో ఆ మహిళను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినట్లు శుక్రవారం అధికారులు వెల్లడించారు. అంతేకాక, స్పెయిన్ నుంచి వచ్చిన తన కొడుకు వివరాలను రహస్యంగా ఉంచింది. అసిస్టెంట్ పర్సనల్ ఆఫ
ప్రాణాలు కాపాడే డాక్టర్కే దిక్కు లేకుండాపోయింది. కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయని 4హాస్పిటళ్ల చేర్చుకోమంటూ తిరస్కరించారు. ఎట్టకేలకు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జాయిన్ చేసుకున్నప్పటికీ పరిస్థితి చేయి దాటడంతో వెంటిలేటర్పై ఉంచి చికి
కరోనా వ్యాప్తి కంటే ప్రచారమే భయంకరంగా మారింది. నిర్లక్ష్యం పనికిరాదని జాగ్రత్త తప్పనిసరి అని చెప్తుంటే అది ఇంకాస్త పెరిగి.. తీవ్ర రూపం దాల్చింది. మోటార్ సైకిల్పై వెళ్తున్న వ్యక్తి బహిరంగ ప్రదేశంలో తుమ్మాడని దానిపై నుంచి తోసేసి చితకబాదారు