Coronavirus Scare

    కరోనా డ్యూటీ తప్పలేదు పాపం: పాప పుట్టినా గేట్ దగ్గరే నిల్చొని చూసుకున్న ఆఫీసర్

    April 7, 2020 / 06:12 AM IST

    ఫీల్డ్ ఆఫీసర్ రాజీవ్ రాయ్ కు పాప పుట్టింది. ఎత్తుకోవడం కాదు కదా.. ముట్టుకోవడానికి కూడా లేదు. కారణం ఆయన కరోనా డ్యూటీలో ఉండటమే. ఆ టాస్క్ ఇచ్చినప్పటి నుంచి అంటే దాదాపు మూడు వారాల నుంచి గర్భిణీ భార్యకు 8ఏళ్ల కూతురికి దూరంగానే ఉంటున్నాడు. ఇంట్లో ఉన్

    కరోనా భూతం : ఇండియా 2069 కేసులు..53 మంది మృతి

    April 3, 2020 / 02:10 AM IST

    ఇండియాలోనూ కరోనా మహమ్మారి రెక్కలుచాచింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసులు 2069కి చేరాయి. 53 మంది ఈ వైరస్‌ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం కేసులు 293కి చేరాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 141 కేసులు నమోదయ్యాయి. మొత

    కరోనాను జయించిన 93 ఏళ్ల వృద్ధుడు

    April 2, 2020 / 09:37 AM IST

    కరోనా వైరస్ లక్షణాది మంది ప్రజలను బలి తీసుకొంటోంది. కానీ ఓ వృద్దుడిని ఏ మాత్రం చేయలేకపోయింది. 93 ఏళ్ల వయస్సున్న వృద్ధుడు కోలుకున్నాడు. అంతేగాదు..ఆయన భార్య (88) ఆరోగ్యంగా ఉండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. �

    కరోనా ఎప్పుడు అదుపులోకి వస్తుందో చెప్పిన బాల జ్యోతీష్యుడు

    March 30, 2020 / 07:05 AM IST

    అభిజ్ఞా ఆనంద్.. అతనొక బాల మేధావి.. మేధావే కాదు.. జరగబోయేది ముందే చెప్పేసి అందరి నోర్లు వెళ్లబెట్టేలా చేస్తున్నాడు మైసూరుకు చెందిన ఈ ఏక సంతాగ్రహి. వాస్తవానికి ఎవరైనా ఏదైనా చెబితే.. అది సాధ్యం కాదులే అని అనుకుంటాం.. కానీ సాధ్యం అయితే మాత్రం అప్పుడ�

    హైదరాబాద్‌లో దారుణం, కరోనా భయంతో అపార్ట్‌మెంట్ నుంచి వృద్ధ దంపతులు గెంటివేత

    March 18, 2020 / 03:41 AM IST

    ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భయం మాములుగా లేదు. కరోనా పేరు వింటే చాలు ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణాలు మాస్క్ లో పెట్టుకుని బతుకుతున్నారు.

    కరోనా స్పెషల్.. ఆనంద్ మహీంద్రాకు స్పెషల్ గిఫ్ట్

    March 13, 2020 / 10:12 AM IST

    మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు తన ఫ్రెండ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. సోషల్ మీడియాలో అప్‌డేటెడ్‌గా ఉండే ఆయన.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అశోక్ కురియన్ అనే నా ఫ్రెండ్ N95 రీ యూజబుల్ మాస్క్ గిఫ్ట్ గా ఇచ్చాడని ట్విట్ట�

    జలుబు, దగ్గు ఉంటే తిరుమలకు రావద్దు : శ్రీవారి దర్శనానికి ఆంక్షలు

    March 9, 2020 / 03:45 AM IST

    జలుబు,దగ్గు,జ్వరం ఉన్నవాళ్లు తిరుమల శ్రీవారి దర్శనానికి రావద్దని టీటీడీ అధికారులు భక్తులను కోరారు.  భారీ సంఖ్యలో తిరుమల వెంకన్నను దర్శించుకోవటానికి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం తిరుమల వెంకన్నపై కూడా పడింది.కరోనా లక్�

    కరెన్సీని కాల్చేసిన కరోనా భయం..డబ్బుని ఓవెన్‌లో పెట్టి బేక్ చేసిన మహిళ

    March 5, 2020 / 05:28 AM IST

    కరోనా వైరస్ ఫోన్ స్క్రీన్లపైనే కాకుండా కరెన్సీ నోట్లకు కూడా పాకుతుందనే భయంతో ఓ మహిళ ఏకంగా డబ్బుని ఓవెన్ లో పెట్టి కాల్చేసింది.!!కరోనా పేరు చెబితే చాలా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఖండాలకు ఖండాల్నే షేక్ చేసేస్తోంది కరోనా వైరస్. చైనాలో మొదల�

    ఇండియాలో కరోనా‌వైరస్ : నిజంగా మనం మాస్క్ వేసుకోవాలా?

    March 4, 2020 / 07:25 AM IST

    చైనా చీప్ సరుకుల కన్నా వేగంగా కరోనా ప్రపంచాన్ని కమ్మేస్తోంది. ఇరాన్ పక్కనుందికాబట్టి కరోనా వచ్చిందనుకోవచ్చు. అంతకన్నా తీవ్రంగా ఇటలీ కరోనా బారినపడింది. కరోనాకు చైనా మెయిన్ సెంటరైతే ఇటలీ రీజనల్ సెంటర్‌లా యూరోప్‌ను భయపెడుతోంది. అడ్డుకొంటామ�

    కరోనానే కాదు.. ఇంకో కొత్త వైరస్ వచ్చింది

    March 1, 2020 / 07:33 AM IST

    మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే.. మరో వైరస్  దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల మలేసియా నుంచి తిరిగొచ్చిన కేరళ వాసి ఎర్నాకులంలో మృతి చెందాడు. కరోనా వైరస్ ఉందేమోననే అనుమానంతో వైద్య పరీక్షలన్నీ చేశారు. రోజురోజుకూ వ్యాధి తీవ్�

10TV Telugu News