Home » Coronavirus Scare
ఫీల్డ్ ఆఫీసర్ రాజీవ్ రాయ్ కు పాప పుట్టింది. ఎత్తుకోవడం కాదు కదా.. ముట్టుకోవడానికి కూడా లేదు. కారణం ఆయన కరోనా డ్యూటీలో ఉండటమే. ఆ టాస్క్ ఇచ్చినప్పటి నుంచి అంటే దాదాపు మూడు వారాల నుంచి గర్భిణీ భార్యకు 8ఏళ్ల కూతురికి దూరంగానే ఉంటున్నాడు. ఇంట్లో ఉన్
ఇండియాలోనూ కరోనా మహమ్మారి రెక్కలుచాచింది. దీంతో దేశంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు 2069కి చేరాయి. 53 మంది ఈ వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. ఇక దేశ రాజధాని ఢిల్లీలో మొత్తం కేసులు 293కి చేరాయి. ఇందులో గురువారం ఒక్కరోజే 141 కేసులు నమోదయ్యాయి. మొత
కరోనా వైరస్ లక్షణాది మంది ప్రజలను బలి తీసుకొంటోంది. కానీ ఓ వృద్దుడిని ఏ మాత్రం చేయలేకపోయింది. 93 ఏళ్ల వయస్సున్న వృద్ధుడు కోలుకున్నాడు. అంతేగాదు..ఆయన భార్య (88) ఆరోగ్యంగా ఉండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఈ ఘటన కేరళ రాష్ట్రంలో చోటు చేసుకుంది. �
అభిజ్ఞా ఆనంద్.. అతనొక బాల మేధావి.. మేధావే కాదు.. జరగబోయేది ముందే చెప్పేసి అందరి నోర్లు వెళ్లబెట్టేలా చేస్తున్నాడు మైసూరుకు చెందిన ఈ ఏక సంతాగ్రహి. వాస్తవానికి ఎవరైనా ఏదైనా చెబితే.. అది సాధ్యం కాదులే అని అనుకుంటాం.. కానీ సాధ్యం అయితే మాత్రం అప్పుడ�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి భయం మాములుగా లేదు. కరోనా పేరు వింటే చాలు ప్రజలు వణికిపోతున్నారు. ప్రాణాలు మాస్క్ లో పెట్టుకుని బతుకుతున్నారు.
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు తన ఫ్రెండ్ నుంచి స్పెషల్ గిఫ్ట్ వచ్చింది. సోషల్ మీడియాలో అప్డేటెడ్గా ఉండే ఆయన.. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అశోక్ కురియన్ అనే నా ఫ్రెండ్ N95 రీ యూజబుల్ మాస్క్ గిఫ్ట్ గా ఇచ్చాడని ట్విట్ట�
జలుబు,దగ్గు,జ్వరం ఉన్నవాళ్లు తిరుమల శ్రీవారి దర్శనానికి రావద్దని టీటీడీ అధికారులు భక్తులను కోరారు. భారీ సంఖ్యలో తిరుమల వెంకన్నను దర్శించుకోవటానికి భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో కరోనా వైరస్ ప్రభావం తిరుమల వెంకన్నపై కూడా పడింది.కరోనా లక్�
కరోనా వైరస్ ఫోన్ స్క్రీన్లపైనే కాకుండా కరెన్సీ నోట్లకు కూడా పాకుతుందనే భయంతో ఓ మహిళ ఏకంగా డబ్బుని ఓవెన్ లో పెట్టి కాల్చేసింది.!!కరోనా పేరు చెబితే చాలా ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. ఖండాలకు ఖండాల్నే షేక్ చేసేస్తోంది కరోనా వైరస్. చైనాలో మొదల�
చైనా చీప్ సరుకుల కన్నా వేగంగా కరోనా ప్రపంచాన్ని కమ్మేస్తోంది. ఇరాన్ పక్కనుందికాబట్టి కరోనా వచ్చిందనుకోవచ్చు. అంతకన్నా తీవ్రంగా ఇటలీ కరోనా బారినపడింది. కరోనాకు చైనా మెయిన్ సెంటరైతే ఇటలీ రీజనల్ సెంటర్లా యూరోప్ను భయపెడుతోంది. అడ్డుకొంటామ�
మహమ్మారి కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంటే.. మరో వైరస్ దాడి చేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల మలేసియా నుంచి తిరిగొచ్చిన కేరళ వాసి ఎర్నాకులంలో మృతి చెందాడు. కరోనా వైరస్ ఉందేమోననే అనుమానంతో వైద్య పరీక్షలన్నీ చేశారు. రోజురోజుకూ వ్యాధి తీవ్�