coronavirus

    పాములు, గబ్బిలాలు కాదట.. కరోనా వైరస్ కు అసలు కారణం ఇదేనట

    February 9, 2020 / 03:39 AM IST

    కరోనా వైరస్(coronavirus).. చైనాలోని వూహాన్(wuhan) నగరంలో పుట్టిన ఈ వైరస్.. చైనానే కాదు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది.

    మరో షాకింగ్ : చైనా వెళ్లకపోయినా కరోనా వస్తుంది

    February 9, 2020 / 03:10 AM IST

    ఓ ట్యాక్సీ డ్రైవర్.. టెంపరరీ కార్ డ్రైవర్‌లు కరోనా వైరస్ కు గురయ్యారు. వారితో కలిపి సింగపూర్ లో ఏడు కరోనా కేసులు నమోదయ్యాయని సింగపూర్ ఆరోగ్య శాఖ శనివారం వెల్లడించింది. వారిలో ఏ ఒక్క వ్యక్తి ఇటీవలి కాలంలో చైనా వెళ్లలేదు.. రాలేదు. వాళ్లు ట్యాక్స�

    కరోనా దెబ్బకు ఫుడ్ లేకుండా పోయింది!!

    February 8, 2020 / 02:16 PM IST

    వైరస్ కారణంగా చైనా ప్రజలు భయంతో బతుకీడుస్తున్నారు. చైనాకు గుండె లాంటి వూహాన్.. లో కరోనా రెచ్చిపోతూనే ఉంది. ఇదిలా ఉంటే వైరస్ బాధితులకు ఆహారం అందించడానికి నానా తంటాలుపడుతున్నారు. వారి కోసం ప్రత్యేకంగా ఆహారం అందించడానికి 50శాతం అదనంగా కూరగాయలు �

    కరోనాకు కారణం ఆ ఒక్కడే: వైరస్ ఇలా వ్యాపించింది

    February 8, 2020 / 01:18 PM IST

    డాక్టర్ల అజాగ్రత్తతో వూహాన్ హాస్పటిల్ లో చేరిన పేషెంట్ కరోనా వైరస్ పదిమందికి పాకేలా అయింది. తోటి పేషెంట్లతో పాటు వైద్య సిబ్బంది కూడా దీని బారినపడ్డారు. అతనితో పాటు మరో నలుగురు పేషెంట్లకు కరోనా వైరస్ సోకింది. ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా 34వే

    కరోనా వైరస్ గాల్లో ఉన్నా.. నేలపై ఉన్నా 9రోజులు బతికే ఉంటుంది: బీ అలర్ట్

    February 8, 2020 / 11:25 AM IST

    కరోనా వైరస్.. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి. వైరస్ సోకిందంటే వారం కాదు కదా.. రోజుల్లో ప్రాణాలు పోవడం ఖాయం. అంత పవర్‌ఫుల్. చైనాలో 700కు పైగా దీని కారణంగా చనిపోయారు. అసలు ఇది వ్యాప్తి చెందడానికి ఎంత సమయం తీసుకుంటుంది. వైరస్ నుంచి ఎంతవరకూ

    కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలకు అమెరికా ఆర్థిక సాయం

    February 8, 2020 / 10:31 AM IST

    చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఇప్పటికే వైరస్ బారిన పడి 730 మందికి పైగా మృత్యువాత పడ్డారు. మరోవైపు కరోనా వైరస్ ను ఎదుర్కొవడానికి ప్రపంచ దేశాలకు అమెరికా ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

    తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదు : డీఎంఈ

    February 8, 2020 / 09:41 AM IST

    గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్ పై డీఎంఈ రమేష్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాలేదని తెలిపారు.

    చైనాలో మృత్యుహేళ : 724 మంది మృతి

    February 8, 2020 / 09:04 AM IST

    చైనాలో మృత్యుహేళ కొనసాగుతోంది. కరోనా వైరస్ బారిన పడి వందల మందిలో చనిపోతున్నారు. దీంతో పలు నగరాలు శ్మశానంలా కనిపిస్తున్నాయి. ప్రధానంగా వూహాన్ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. చైనాలో ఒక్కరోజే మరో 88 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. 2020, ఫిబ్రవరి 08

    కరోనా కలకలం : చైనాలో చిక్కుకున్న జ్యోతి.. రంగంలోకి ప్రభుత్వం

    February 8, 2020 / 04:26 AM IST

    కరోనా(coronavirus) భయాలు ఏమోగాని.. చిన్న అనుమానం వచ్చినా చాలు.. అడుగు బయటకు వేయకుండా అడ్డుకుంటున్నారు చైనా అధికారులు. అలా చైనాలో

    రాష్ట్రాల్లో చైనా ఉత్పత్తులపై నిషేధం : కరోనా ఎఫెక్ట్

    February 8, 2020 / 01:49 AM IST

    చైనాలోని వుహాన్ లో పుట్టిన కరోనా వైరస్ బారిన పడి  ఇప్పటి వరకు చైనా లో 720 మంది మరణించగా…. మరో 35,546 మందికి ఈవ్యాధి సోకినట్లు తెలుస్తోంది.  చైనాలోని సెంట్రలో హుబేయ్ ప్రావియెన్స్ లో దీని బారిన పడి మరణించిన వారి సంఖ్య 81కి చేరింది. ప్రపంచవ్యాప్తంగ�

10TV Telugu News