Home » coronavirus
కరోనా వైరస్ వ్యాప్తితో చైనాలో రోజురోజుకీ మృతుల సంఖ్య పెరిగిపోతోంది. కరోనా వైరస్ సోకి మృతిచెందిన వారి సంఖ్య వెయ్యి దాటేసింది. చైనా బయటి దేశాల్లో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరికలు జారీ చేస్తోంది. హుబేయ్ ప్రావిన్స్ లో మహమ్మారి విజృంభిం�
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లోని దక్షిణాది రాష్ట్రాల్లోనూ కలకలం రేపింది. వైరస్ దెబ్బకు సిలికాన్ సీటి బెంగుళూరు కూడా వణుకుతోంది. coronavirus వ్యాప్తి చెందుతుందనే భయంతో కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ పోలీసులు కూ�
కరోనా పేషెంట్లను కని పెట్టడానికి చైనా కాస్త ప్రమాదకర చర్యలే చేపట్టింది. ఇప్పటికే 900 మంది కరోనాకు బలయ్యారు. ఆదివారం(ఫిబ్రవరి 09,2020) నాటికి కరోనా బాధితుల సంఖ్య
కరోనా వైరస్ దెబ్బకి ప్రపంచదేశాలు గజగజ వణుకుతున్నాయి. చైనాలో ఈ వైరస్ బారిన పడి ఇప్పటివరకు 908మంది ప్రాణాలు కోల్పోయినట్లు,41,171మందికి పాజిటివ్ అని తేలి హాస్పిటల్ లో ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే అనధికారిక లెక్కల ప్రకారం చైనాలో
చైనాతో పాటు ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మనుషుల ప్రాణాలే కాదు.. ఉద్యోగాలు కూడా ఊడకొడుతోంది. కరోనా కారణంగా ఓ డాక్టర్ పై సస్పెన్షన్ వేటు పడింది. హైదరాబాద్
కరోనా వైరస్(coronavirus) ఎఫెక్ట్ తో చైనాలోని వూహాన్(wuhan) లో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతి(annem jyothi) గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు.
కరోనా వైరస్ ఎఫెక్ట్ తో స్పెయిన్ లోని బర్సిలోనాలో జరుగబోయే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (MWC) 2020 ఈవెంట్ నుంచి ప్రపంచ టెక్ దిగ్గజాలు తప్పుకుంటున్నాయి. ఇదివరకే సౌత్ కొరియన్ కంపెనీ ఎల్జీ ఎలక్ట్రానిక్స్, స్వీడన్ టెలి కమ్యూనికేషన్ దిగ్గజం ఎరిక్సన్, గ్ర�
కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనా నుంచి మొదలై ప్రపంచ దేశాలకు పాకింది. వందలాది మంది ప్రాణాలను బలితీసుకుంది. వేలాది మంది వైరస్ సోకి ప్రాణపాయ పరిస్థితుల్లో ఉన్నారు. ఎప్పుడు ఏ క్షణంలో ఏ వైపు నుంచి కరోనా కాటేస్తుందోనని ప్రపంచవ్యాప్తంగ�
కరోనా వైరస్ తో ప్రపంచ దేశాలు అన్ని వణికిపోతున్నాయి. ఒకవైపు కరోనా వైరస్ వల్ల చైనాలోని ప్రజలందరు ప్రాణాలను గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. అలాంటి కరోనా వైరస్ సోకిన ఒక మహిళా పండంటి బిడ్డకు జన్మిచ్చిన ఘటన తూర్పు చైనాలోని జీజియాంగ్ ప్రా
కరోనా వైరస్.. ఇప్పుడీ పేరు చెబితేనే ప్రపంచం వణికిపోతోంది. చైనాలోని వుహాన్ లో పుట్టిన ఈ వైరస్ కారణంగా ఇప్పటికే వందల సంఖ్యలో ప్రాణాలు పోగా.. దాదాపు 30వేల మందికిపైగా వైరస్ సోకింది. దీన్ని నిర్మూలించడానికి చైనా విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. వైరస్ తీ�