Home » coronavirus
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్కు మందు దొరకదా ? వందల మంది మృతి చెందుతుండడం..పొరుగు దేశాలకు ఈ వైరస్ పాకుతుండడంతో తీవ్ర కలకలం రేపుతోంది. వేల సంఖ్యలో వైరస్ బారిన పడి చికిత్స పొందుతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్కు విరుగుడుకట్టే పనిలో ఉ�
కరోనా వైరస్..సోకిన ఓ వృద్ధ దంపతులు ఇద్దరూ చేయి చేయి పట్టుకుని ఒకరి కళ్లల్లోకి ఒకరు చూసుకుంటూన్న దృశ్యం మనస్సుల్ని కలచివేస్తోంది. ‘‘ఇవే మన చివరి చూపులు..ఇదే ఈ జన్మకు ప్రాప్తం’’ అని చెప్పుకున్నారు. హాస్పిటల్ ఐసీయూ వార్డులో జరిగిన ఈ వీడియో ఉ�
కరోనా వైరస్ ప్రపంచాన్ని కంగారు పెట్టేస్తుంది. కరోనా దెబ్బకు గజగజా వణికిపోతున్నారు ప్రజలు. చైనాలో అయితే దీని ప్రభావం విపరీతంగా ఉంది. ఇప్పటికే 28దేశాల్లో దీని ఛాయలు కనిపిస్తుండగా.. చైనా మాత్రం వ్యాధి కారణంగా అస్తవ్యస్తం అవుతుంది. చైనాలో కరో�
కరోనా వైరస్ చైనాను గడగడాలిస్తోంది. ఈ వైరస్ ఎప్పుడు పోతుందా ? అని బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ప్రధానంగా వుహాన్ శ్మశానంలా మారిపోయింది. వీధులన్నీ నిర్మానుష్యంగా కనపిస్తుండగా..ఆస్పత్రులన్నీ కిటకిటలాడుతున్నాయి. ఈ వైరస్ దాదాపు 30 దేశాల్లో వ�
కరోనా వైరస్ వ్యాప్తికి కారణమైన చైనాలోని వుహాన్ సిటీలో వాణిజ్య కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. డ్రాగన్ దేశానికి వాణిజ్య కేంద్రమైన వుహాన్ నుంచి ప్రపంచ దేశాలకు ఎన్నో ఎగుమతులు, దిగుమతులు జరుగుతుంటాయి. కరోనా వైరస్ దెబ్బకు వ్యాపార వ్యవహారాలన్నీ
చైనా నుంచి బయటి ప్రపంచానికి ఓ సంచలన వార్త తెలిసింది. చైనాలో గురువారం నాటికి చనిపోయింది 560మంది అని,వైరస్ సోకినవాళ్లు 28వేల 18మంది అని అధికారులు తెలుపగా ఇదంతా అవాస్తవమంటూ ఓ చైనా కంపెనీ సంచలన కథనం వెలుగులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి-1,2020 నుంచి చైనా
వ్యాక్సిన్ లేని ప్రాణాంతక కరోనా వైరస్ను మొదటిసారిగా గుర్తించిన డాక్టర్ లీ వెన్లియాంగ్(34)ఇప్పుడు అదే వైరస్ సోకి ప్రాణాలు కోల్పోయాడు. వృత్తి రీత్యా కంటి వైద్య నిపుణుడైన లీ వెన్లియాంగ్ కరోనా అనే వైరస్ పురుడు పోసుకుందనే విషయాన్ని మొదటగా గుర్�
చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను టెన్షన్ పెడుతోంది. ఇప్పటివరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ లేదు. ఈ వైరస్ సోకిన పేషెంట్లకు ట్రీట్మెంట్ చేస్తూ చైనాలో ఓ డాక్టర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. చైనా రెండు రోజుల క్రితం పుట్ట
కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచ దేశాలన్నీ అలర్ట్ అయ్యాయి. చైనా సహా ఇతర దేశాలన్నీ కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేసేందుకు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో చైనాకు వచ్చేపోయే ప్రయాణికులపై నిషేధం విధించారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న వుహాన్ సిటీ ను�
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు కరోనా వైరస్.. హైదరాబాద్ లోనూ కలకలం రేపింది. ఇప్పటికే పలువురు కరోనా అనుమానితులు గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.