Home » coronavirus
చైనాలోని వూహన్ సిటీలో వెలుగులోకి వచ్చి ప్రపంచదేశాలకు పాకుతున్న కరోనా వైరస్ గురించి ప్రపంచదేశాలు టెన్షన్ పడుతున్నాయి. గడిచిన నాలుగైదు వారాల్లో కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 20దేశాలకు పైగా పాకింది. గడిచిన నాలుగురోజుల్లోనే చైనాలో 350మందికి పై�
జనవరి 3న చైనా బెంచ్ మార్క్ స్టాక్ ఇండెక్స్ నుంచి పెట్టుబడిదారులు 420 బిలియన్ డాలర్లను తొలగించారు. యువాన్ను విక్రయించి కరోనావైరస్ వ్యాప్తి భయంతో కొనుగోలు చేయాల్సిన వస్తువులను ముంచేశారు. కరోనా వైరస్ దెబ్బతో డ్రాగన్ ఆర్థిక ప్రభావం లూనర్ న్యూ �
ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ప్రస్తుతం ఈ వైరస్ భయభ్రాంతులకు గురిచేస్తోంది. కరోనా వైరస్ పుణ్యమా అని.. కడుపున పుట్టిన పిల్లలతో పాటు పెంపుడు జంతువులకు సమానమైన ఆదరణ ఇచ్చే వాళ్లంతా ఉన్నట్టుండి రోడ్లపైకి నెట్టేస్తున్నారు. ఇన్నాళ్లుగా సకల సౌఖ్యాల�
కేరళలో తొలి కరోనా వైరస్ నమోదైన తర్వాత యావత్ భారత్ ఉలిక్కిపడింది. వైరస్ నుంచి కాపాడుకోవడాన్ని పక్కకుపెడితే అసలు రాకుండా ఉండేందుకు ఏం చేయాలా అని సెర్చింగ్ మొదలుపెట్టారు నెటిజన్లు. ఈ క్రమంలోనే ముఖానికి మాస్క్లు కట్టుకుని తిరుగుతుండటంతో పా�
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్నవేళ చైనా అమ్మాయి, ఇండియా అబ్బాయి ఒకింటివారయ్యారు. పెళ్లికి వచ్చిన వారంతా ఖంగు తిన్నారు. ప్రపంచమంతా చైనా వైరస్ తో వణికిపోతుంటే వీడేంటి చైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని…వారి ప్రేమ ముందు చై�
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తుంది. భారత్లో కూడా ఇప్పటికే దీనికి సంబంధించి రెండు కేసులు నమోదు అవగా.. మరో కేసు నమోదైనట్లుగా డాక్టర్ల నుంచి రిపోర్ట్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే వైద్యులు అప్రమత్తం అయ్యారు. కరోనా వైరస్ మూడవ క
గబ్బిలాలంటేనే(bats) వణికి పోతున్నారు అక్కడి జనం. అవి నివసించే ప్రాంతాల నుంచి వెళ్లాలన్నా వణికిపోతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్(coronavirus)..
చైనాలోని వుహాన్లో మొదలైన కరోనా వైరస్ ప్రపంచ దేశాలకు పాకింది. అనేక దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. చైనాలో రోజురోజుకి వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. చైనాలో ఇప్పటి వరకు 361 మంది ఈ వ్యాధి బారినపడి మరణించినట్లు ANI వార్తా సంస్ధ త�
గోటితోపొయేదాన్ని… ఇంతవరకు తెచ్చుకుంది చైనా. డిసెంబర్ మొదటి వారంలోనే కరొనా లక్షణాలు కనిపించినా…పరువుకోసం బైటపెట్టకుండా వైరస్ ను పెంచిపోషించింది… ప్రపంచం మీద రుద్దింది. కరొనా వైరస్ ను కంట్రోల్ చేయడానికి చైనా సర్వశక్తులుకూడదీసుకున�
భారత్ లో కరోనా వైరస్ కేసులు నమోదవుతుండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. కరోనా వైరస్ కు సంబంధించిన వార్డులను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.