Home » coronavirus
నాకు కరోనా వైరస్ సోకలేదు..నన్ను తీసుకెళ్లండి.. వైద్య పరీక్షలు చేయించండి..కేవలం జ్వరం మాత్రమే ఉంది..ఏపీ ప్రభుత్వం స్పందించాలి..అంటూ కర్నూలు జిల్లాకు చెందిన యువతి వేడుకొంటోంది. ఈ మేరకు 2020, ఫిబ్రవరి 02వ తేదీ ఆదివారం ఓ సెల్ఫీ వీడియో రిలీజ్ చేసింది. దీ�
చైనాలోని వుహాన్ నుంచి రెండో విమానం ఢిల్లీ చేరుకుంది. 323 మంది భారతీయులను అధికారులు చైనా నుంచి స్వదేశానికి తీసుకొచ్చారు.
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తోంది. ఫిలిప్పీన్స్ లో కరోనా వైరస్ సోకి ఒకరు మృతి చెందారు.
ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కొత్త భూతం కరోనా వైరస్ 25 దేశాల్లో విస్తరించింది. చైనాలో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. వేల మందికి ఈ వైరస్ బారిన పడిపోతున్నారు. ప్రపంచాన్ని మొత్తం WHO అలర్ట్ చేసింది. అప్రమత్తంగా ఉండాలని దేశాలకు సూచనలు జారీ చేసి�
చైనాలో పుట్టిన కరోనా..భారతదేశంలో మెల్లిమెల్లిగా ప్రవేశిస్తోంది. కేరళలో మరో వ్యక్తికి కరోనా వ్యాధి సోకడం తీవ్ర కలకలం రేపుతోంది. మొదటి కేసు కూడా ఈ రాష్ట్రంలోనే నమోదైంది. వెంటనే వైద్యులు స్పందించారు. అతడిని ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అంది�
ఓ శవం అక్కడ పడి ఉంది. అందరూ వెళుతున్నారే కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు. అయ్యో..పాపం..అంటున్నారు..అక్కడకు వెళ్లే ధైర్యం చూపించడం లేదు. మృతదేహాం వద్దకు వెళితే..ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందనే భయం వారిలో నెలకొంది. ఏంటా భయం అనుకుంటున్నారా ? అదే కరోనా �
కరోనా వైరస్ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ఈ మహమ్మారి భారత్ని కూడా తాకడంతో దేశం మొత్తం అలర్ట్ అయ్యింది. ఇప్పటి వరకూ కరోనా వ్యాధిని నిర్ధారించే కేంద్రం పూణెలో మాత్రమే అందుబాటులో ఉండేది. దీంతో వ్యాధి నిర్ధారణకు సమయం ఎక్కువగా పడుతోందన�
చైనాలో పుట్టిన కరోనా వైరస్... రోజురోజుకు ముదురుతూ అందరినీ గడగడలాడిస్తోంది. 19 దేశాలకు ఈ వైరస్ విస్తరించడంతో.. ప్రపంచదేశాలు బయో సెక్యూరిటీ భద్రత వ్యవస్థను కట్టుదిట్టం చేశాయి.
హైదరాబాద్ లో త్వరలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయనున్నారు. అందుకు సంబంధించిన ప్రయత్నాలను అధికారులు చేపట్టారు.
భారత్ లో దేశవ్యాప్తంగా మరో 12 ప్రాంతాల్లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శుక్రవారం (జనవరి 30,2020)నెలకొల్పింది. ఇప్పటికే ఏడు విమానాశ్రయాలలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షా కేంద్రాలను నెలకొల్పారు. ఈ క్రమంలో విదేశాల నుంచ