coronavirus

    కరోనా వైరస్ నివారణకు మందు!

    January 30, 2020 / 04:54 AM IST

    ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రకంపనలు పుట్టిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వైరస్‌ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

    కరీంనగర్‌‌లో కరోనా : పూణేకు శాంపిల్స్

    January 30, 2020 / 04:48 AM IST

    కరీంనగర్‌లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందా అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ముగ్గురికి వైరస్ సోకిందని తెలుస్తోంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ వార్త జిల్లాలో కలకలం రేపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నూతన

    Breaking News : కరోనాకు కారణం చైనాయే..ఇజ్రాయల్ నిపుణుడు

    January 30, 2020 / 04:01 AM IST

    ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. ఎలా పుట్టిందన్న దానిపై భిన్న కథనాలున్నాయి. ఓ మాంస విక్రయశాల నుంచి వచ్చిందని, పాముల నుంచి సోకిందని, గబ్బిలాల వల్లే వ్యాప్తి చెందిందని.. రకరకాల వాదనలు వినిపించాయి. కానీ… కచ్చితమైన ఆధారం దొరకలేదు. అయిత

    కరోనా కాటు..170 మంది మృతి : చైనాకు భారత్ విమానాలు

    January 30, 2020 / 03:42 AM IST

    కరోనా వైరస్ విజృంభిస్తోంది. డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు పాకుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ వైరస్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 170 మంది మృతి చెందగా…8 వేల మందిక

    చైనా నుంచి కరోనా.. కంట్రోల్ చేయలేక ప్రపంచ దేశాల అవస్థలు!

    January 30, 2020 / 03:22 AM IST

    చైనాలోని వుహాన్ నుంచి స్వదేశానికి వెళ్లిన ఆస్ట్రేలియన్లు రెండు వారాల పాటు ఒక ద్వీపంలో నిర్బంధించనున్నారు. వుహాన్ నుంచి ఖాళీ చేయించిన అమెరికన్లకు కాలిఫోర్నియాలోని ఒక వైమానిక స్థావరంలో తాత్కాలికంగా వసతి కల్పించనున్నారు. దక్షిణ కొరియాలో న�

    వారంలో ఆస్పత్రి నిర్మాణం సాధ్యమేనా? కరోనా బాధితులకు చైనా ఏం చేస్తోంది?

    January 30, 2020 / 02:02 AM IST

    ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకీ తీవ్రమైపోతోంది. వేలాది మందికి ఈ వైరస్ సోకింది. వందాలది మంది వైరస్ సోకి మృతిచెందారు. ఇప్పటివరకూ 132 మంది ప్రాణాలు కోల్పోగా, 6వేల మందికి కరోనా వైరస్ సోకినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. వుహాన్ సిటీలో పుట�

    భారత్ ను కలవరపెడుతున్న కరోనా వైరస్

    January 30, 2020 / 12:57 AM IST

    కరోనా పేరు చెబితే యావత్ ప్రపంచం కంగారు పడుతోంది. భారత్‌లోనూ కిల్లర్‌ వైరస్‌ కలకలం సృష్టిస్తోంది.

    Coronavirus : తెలంగాణ ప్రభుత్వం ముందస్తు ఏర్పాట్లు

    January 30, 2020 / 12:57 AM IST

    కరోనా వైరస్‌ భారత్‌ను వణికిస్తోంది. చైనా, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులు పరీక్షిస్తున్నారు. ఢిల్లీలో మూడు అనుమానిత కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 10 అనుమానిత కేసులు నమోదయ్యాయి. భారత్‌లో పాజిటి�

    ప్రశాంత్ కిషోర్ ‘కరోనా వైరస్’ లాంటి వాడు

    January 29, 2020 / 11:46 PM IST

    ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే అతనిని తొలిగించిన వెంటనే ప్రశాంత్ కిషోర్‌కు సొంత పార్టీ నుంచే తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుం�

    కరోనా వైరస్ ఎఫెక్ట్ : విమానాల్లో భోజనం, కాఫీ, టీ, బ్లాంకెట్స్, మేగజైన్స్ బంద్

    January 29, 2020 / 02:35 PM IST

    కరోనా వైరస్ ప్రభావంతో విమానయాన సంస్ధలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. తమ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించటంలేదు.  విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు వేడివేడి భోజనం, దుప్పట్లు, మ్యాగజైన్లు, పేపర్లు ఇవ

10TV Telugu News