Home » coronavirus
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రకంపనలు పుట్టిస్తోంది. భారతదేశంలో కూడా కరోనా వైరస్ అనుమానితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
కరీంనగర్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందిందా అనే ప్రచారం జరుగుతోంది. జిల్లాకు చెందిన ముగ్గురికి వైరస్ సోకిందని తెలుస్తోంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. ఈ వార్త జిల్లాలో కలకలం రేపుతోంది. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నూతన
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్.. ఎలా పుట్టిందన్న దానిపై భిన్న కథనాలున్నాయి. ఓ మాంస విక్రయశాల నుంచి వచ్చిందని, పాముల నుంచి సోకిందని, గబ్బిలాల వల్లే వ్యాప్తి చెందిందని.. రకరకాల వాదనలు వినిపించాయి. కానీ… కచ్చితమైన ఆధారం దొరకలేదు. అయిత
కరోనా వైరస్ విజృంభిస్తోంది. డ్రాగన్ కంట్రీ చైనాను వణికిస్తోంది. మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు పాకుతుండడంతో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ వైరస్ బారిన పడి మృతి చెందుతున్న వారి సంఖ్య క్రమ క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు 170 మంది మృతి చెందగా…8 వేల మందిక
చైనాలోని వుహాన్ నుంచి స్వదేశానికి వెళ్లిన ఆస్ట్రేలియన్లు రెండు వారాల పాటు ఒక ద్వీపంలో నిర్బంధించనున్నారు. వుహాన్ నుంచి ఖాళీ చేయించిన అమెరికన్లకు కాలిఫోర్నియాలోని ఒక వైమానిక స్థావరంలో తాత్కాలికంగా వసతి కల్పించనున్నారు. దక్షిణ కొరియాలో న�
ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణ రోజురోజుకీ తీవ్రమైపోతోంది. వేలాది మందికి ఈ వైరస్ సోకింది. వందాలది మంది వైరస్ సోకి మృతిచెందారు. ఇప్పటివరకూ 132 మంది ప్రాణాలు కోల్పోగా, 6వేల మందికి కరోనా వైరస్ సోకినట్టు తాజా గణాంకాలు చెబుతున్నాయి. వుహాన్ సిటీలో పుట�
కరోనా పేరు చెబితే యావత్ ప్రపంచం కంగారు పడుతోంది. భారత్లోనూ కిల్లర్ వైరస్ కలకలం సృష్టిస్తోంది.
కరోనా వైరస్ భారత్ను వణికిస్తోంది. చైనా, ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను అంతర్జాతీయ విమానాశ్రయాల్లో అధికారులు పరీక్షిస్తున్నారు. ఢిల్లీలో మూడు అనుమానిత కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో మొత్తం 10 అనుమానిత కేసులు నమోదయ్యాయి. భారత్లో పాజిటి�
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జేడీయూ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిషోర్ పై జేడీయూ చీఫ్, బీహార్ సీఎం నితీష్ కుమార్ వేటు వేసిన సంగతి తెలిసిందే. అయితే అతనిని తొలిగించిన వెంటనే ప్రశాంత్ కిషోర్కు సొంత పార్టీ నుంచే తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతుం�
కరోనా వైరస్ ప్రభావంతో విమానయాన సంస్ధలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. తమ విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు ఎటువంటి సౌకర్యాలు కలిగించటంలేదు. విమానాల్లో ప్రయాణించే ప్రయాణికులకు వేడివేడి భోజనం, దుప్పట్లు, మ్యాగజైన్లు, పేపర్లు ఇవ