Home » coronavirus
చైనాలోని వూహాన్ సిటీలో ఇటీవల వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచదేశాలను హడలెత్తిస్తోంది. ఈ వైరస్ ను కంట్రోల్ చేసే వ్యాక్సిన్ ఇప్పటివరకు లేకపోవడం,మరోవైపు చైనాలో 6 వేల మంది ఈవైరస్ బారిన పడటం,132మందిప్రాణాలు కోల్పోడంతో అందరూ టెన్షన్ ప�
చైనాలో వ్యాపించిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దీని ప్రభావం ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను తాకింది. చైనాలోని వ్యూహావ్ నగరంలో తెలుగు రాష్ట్రాల యువ ఇంజనీర్లు చిక్కుకుపోయారు. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళనలో ఉన్నారు. వివరాల
ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణకు కారణమైన చైనాలోని వుహాన్ సిటీ నుంచి వందలాది మంది విదేశీయులను స్వదేశాలకు తరలిస్తున్నారు. ఎందుకంటే వైరస్ ఉద్భవించిన వుహాన్ సిటీ సహా హుబెయ్ ప్రావిన్స్లో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. ఇప్పటివరకూ వందలాది మంది ప్ర�
ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. చైనాలోని వుహాన్ సిటీ నుంచి వ్యాపించిన ఈ వైరస్ ప్రపంచ దేశాలకు వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకూ ఈ వైరస్ బారిన పడి వందల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది మందికి #coronavirus సోకిందనే అనుమానంతో వారికి ప్ర�
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించేస్తోంది.చైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా ఇంచుమించు ప్రపంచ దేశాలన్నింటికి విస్తరించింది. కరోనా పేరు చెబితే ప్రజలు వణికిపోతున్నారు. ముఖ్యంగా చైనా ప్రజలను వణికిస్తున్న కరోనా వైరస్ను నియంత్రించేందుకు ఆ �
ప్రాణాంతక #coronavirus వేగంగా వ్యాపిస్తోంది. చైనాలో ఇప్పటికే వందలామంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా వేలాదిమందికి ఈ వైరస్ సోకినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇండియాలో అప్రమత్తమైన భారత అధికార యంత్రాంగం దేశంలో వైరస్ వ�
కరోనా వైరస్ చైనా దేశాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారు మృతి చెందుతుండడంతో తీవ్ర కలకలం రేపుతోంది. ప్రతి రోజు అదనంగా 300 నుంచి 500 మందికి ఈ వ్యాధి సోకుతోందని భావిస్తున్నారు. ఇప్పటికే మృతుల సంఖ్య 56కి చేరింది. మరో 2 వేల మందికి ఈ వ్యాధి సోకినట
కరోనా వైరస్ కారణంగా చైనాలోని వూహాన్లో చిక్కుకున్న భారతీయులందర్నీ మనదేశానికి తీసుకొచ్చేందుకు విదేశాంగశాఖ సిద్ధమైంది. ప్రస్తుతం వూహాన్లో 700 మంది దాకా ఉన్నట్టు అంచనా. వారందర్నీ తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను బీజింగ్లోని భారతీయ రాయబార
ప్రపంచాన్ని వణికిస్తున్న చైనా జబ్బు Coronavirusపై భారతీయుల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. Coronavirusతో చైనాలో 100మందికిపైగా చనిపోయారు. ఇప్పటివరకు దీనికి
కరోనా వైరస్…… ప్రపంచ వ్యాప్తంగా అందరినీ వణికించేస్తోంది. ఇప్పుడు ఈ corona virus ఇండియాలో కొందరికి వచ్చినట్లు పుకార్లు వ్యాప్తి చెందుతున్నాయి. పూర్తిగా ఎవరికీ ఈవ్యాధి సోకిన దాఖలాలులేవు. చైనా, సింగపూర్, థాయ్ లాండ్ ల నుంచి భారత్ వచ్చిన కొందరు ప్రయ�