Home » coronavirus
చైనాను వణికిస్తోన్న కరోనా ఇప్పుడు భారత్లోకి ప్రవేశించింది. కేరళను కరోనా వైరస్ భయపెడుతోంది. రాష్ట్రంలో మరో కరోనా వైరస్ కేసు నమోదు అయింది.
కరోనా వైరస్ చైనాను వణికిస్తోంది. చైనాలో రోజు రోజుకు మృతుల సంఖ్య పెరుగుతోంది.
కరోనా వైరస్ (coronavirus) ఎఫెక్ట్ మాములుగా లేదు. కరోనా వైరస్ జనాలను భయబ్రాంతులకు గురి చేస్తోంది. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని గడపే పరిస్థితి వచ్చింది. తాజాగా
చైనాలో ప్రబలిన కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికించేస్తోంది. మనదేశంలో కేరళలో ఒక విద్యార్ధికి ఈవ్యాధి సోకిన లక్షణాలు బయట పడగా…మలేషియాలో ఉన్న త్రిపురకు చెందిన మరో భారతీయ వ్యక్తి వైరస్ సోకి మరణించాడు. చైనాలో 170 మంది వైరస్ సోకి మరణించగా , మరో 6వేల మం
కరోనా వైరస్ (Coronavirus).. ఇప్పుడీ పేరు యావత్ ప్రపంచాన్ని వణికిపోతోంది. మనుషుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రాణాలు అరచేత పట్టుకుని జీవించేలా చేసింది. ట్రీట్
చైనాలో విజృంభించి ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ సోకి ఒక భారతీయుడు మరణించినట్లు తెలుస్తోంది. మలేషియాలో ఉంటున్న త్రిపురకు చెందిన మనీర్ హుస్సేన్ కరోనా వైరస్ తో చనిపోయినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. త్రిపురలోని పురాతల్ రాజ�
భయపడినట్టే జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న చైనా వ్యాధి Corona virus భారత్ లోకి ప్రవేశించింది. మన దేశంలోని కేరళ రాష్ట్రంలో తొలి కరోనా కేసు నమోదైంది. చైనాలోని
చైనాలోని వుహాన్ సిటీ సహా సమీప ప్రావిన్స్లో ఉంటున్న 300 మంది భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు భారత ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. చైనా నుంచి వచ్చే స్వదేశీయుల కోసం ఢిల్లీ NCRలో నిర్మానుష్య ప్రాంతంలో ప్రత్యేకమైన వార్డులను ఏర్పాటు చ�
కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడాలిస్తోంది. చైనాలో వ్యాప్తి చెందిన ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. చైనాలో వందల సంఖ్యలో మృతి చెందుతుండడంతో తీవ్ర ఆందోళన వ్యక్తౌమతోంది. దీనిపై ప్రముఖ బౌద్ధ గురువు దలైలామా స్పందించారు. కరోనా వైరస్ వ్యాప్తి చెంద�
చైనా నుంచి కరోనా ప్రపంచ దేశాలకు పాకుతోంది. ఎప్పుడు ఏ సిటీలో ఏయే ప్రాంతంలో వ్యాపిస్తుందో చెప్పలేం. ఈ ప్రాణాంతక వైరస్ మీరు ఉండే ప్రాంతంలో ఒకరికి వ్యాపించిన అది ఒకరి నుంచి మరొకరికి గాలి ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. ఇంతకీ ఈ వైరస్ ఎవరికి సోకిందో �