Cost

    కరోనా ఎఫెక్ట్..మాస్క్‌లకు ఫుల్ డిమాండ్: 150 శాతం పెరిగిపోయిన ధరలు..!!

    February 12, 2020 / 09:18 AM IST

    కరోనా వైరస్ ప్రభావంతో మాస్క్‌లకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. కరోనాను వ్యాపారాలు క్యాష్ చేసుకుంటున్నారు.కేవలం రూ.40 లు ఉండే మాస్క్ లు ఒక్కొక్కటీ రూ.200లకు విక్రయిస్తున్నారు. దీంతో వేరే దారిలేక అంత సొమ్ము చెల్లించి మరో కొనుక్కోవాల్సి పరిస్థితి వచ్చ

    బంగారమైపోయింది : డబ్బా ఇసుక ధర రూ.10

    October 29, 2019 / 07:01 AM IST

    అవును… ఇసుక బంగారమైంది. ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అందుకే డబ్బా ఇసుకను రూ.10 చొప్పున విక్రయించారు. పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరంలో ఈ విచిత్రం జరిగింది. దీనికి కారణం లేకపోలేదు. సోమవారం(అక్టోబర్ 28,2019) దీపావళి పండుగ సందర్భంగా నిర్వహించే కేదార

    బీజేపీ ఎన్నికల ఖర్చు రూ. 90 వేల కోట్లు

    April 1, 2019 / 04:16 AM IST

    ఢిల్లీ :దేశ వ్యాప్తంగా జరగనున్న లోక్ సభ ఎన్నికల ప్రచారాలు పోటా పోటీగా కొనసాగుతున్నాయి. బీజేపీ  ప్రచారంలో దూసుకుపోతోంది. ఈ క్రమంలో బీజేపీ ఎన్నికల్లో చేస్తున్న ఖర్చు వివాదంగా మారింది. బీజేపీ చేసే ఖర్చు రూ. 90 వేల కోట్లు అని సుప్రీంకోర్టు న్యాయ

    పత్తి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ : విత్తనాల ధర తగ్గింపు

    March 11, 2019 / 06:38 AM IST

    ఢిల్లీ : పత్తి రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. బీటీ కాటన్ విత్తనాల ధరను తగ్గించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 8 మిలియన్ల మంది పత్తి రైతలు ఉన్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇప్పటి వరకూ నకిలి పత్తి వ�

    కేటీఆర్ ఎన్నికల ఖర్చు రూ.7.75 లక్షలు

    February 22, 2019 / 03:49 AM IST

    హైదరాబాద్ : అసెంబ్లీ ఎన్నికల ప్రచార ఖర్చులో అతి తక్కువ వ్యయం చేసిన నేతగా  టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా నిలిచారు. ఎన్నికల్లో కేటీఆర్ ఖర్చును ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు వివిధ పార్టీల అభ్యర్థులు ప్

    గుండెలు అదిరాయా : అన్నీ ఛానళ్లు కావాలంటే నెలకు రూ.6వేలు

    January 31, 2019 / 09:13 AM IST

    ఇంకా ఒక రోజే మిగిలి ఉంది. డిటిహెచ్ నుంచి లోకల్ కేబుల్ ఆపరేటర్ల వరకు అందరూ TRAI నిబంధనలను తప్పక పాటించాల్సిన సమయం వచ్చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ట్రాయ్ రూల్స్ అమల్లోకి రానున్నాయి.

    ఔరా టూనా : చేప ఖరీదు రూ.21 కోట్లు

    January 5, 2019 / 11:44 AM IST

    చేప ఖరీదు రూ.21 కోట్లు..సముద్రంలో మాత్రమే దొరికే టూనా చేప.పులసకంటే నేనే వెరీ వెరీ కాస్ట్ అంటోంది ఈ జపాన్ చేప..దాని ఖరీదు ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. ఆ చేపే టూనా..దీని ధర  రూ. వేలు, లక్షలు కాదు.. ఏకంగా రూ. 21కోట్లు..ఏంటీ అవునా..అనిపిస్తోంది కదూ..ట�

10TV Telugu News