Home » counter
ఏపీ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి…ఇప్పటికే ఎన్నో పరిశ్రమలు పోయాయి..అంటూ టీడీపీ ప్రచారం చేస్తోంది. అయితే..ఈ వాదనను వైసీపీ తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ అనూహ్యంగా ప్రముఖ వ్యాపార వేత్త, రిలయెన్స్ (Reliance) అధినేత ముకేశ్ అంబానీ ఏపీలో అడ�
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోడీ లోక్ సభలో మాట్లాడారు. ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వమే కాదు పాలనలోనూ మార్పును ప్రజలు
పోలీసు అమరవీరుడి బూటును ముద్దు పెట్టుకుని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ కౌంటర్ ఇచ్చారు. తాము అధికారంలోకి వస్తే..ఎమ్మెల్యేలకు..మంత్రులకు సెల్యూట్ చేసే పోలీసుల్ని కాదు..మా బూట్లు నాకే పోలీసులకు ఉద్యోగాల్లో పెట�
2020 ఏప్రిల్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన బియ్యం పంపిణీ చేస్తామని సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఇందుకోసం రూ.1400 కోట్లు అధికంగా ఖర్చు చేస్తున్నామన్నారు. టీడీపీ
ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు (మంగళవారం..డిసెంబర్ 10,2019) వాడీవేడిగా స్టార్ట్ అయ్యాయి. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. సన్నబియ్యం
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు ఏం పేరు పెట్టాలో ఆయనే చెప్పాలన్నారు ఏపీ మంత్రి కొడాలి నాని. కొన్ని రోజులుగా వైసీపీ ప్రభుత్వం, సీఎం జగన్పై వస్తున్న విమర్శలకు నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ రెడ్డి అని పేరు పెట్టి పిలిస్తే..తప్పేంటీ..ఆయన�
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై విరుచుకపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. తనను టీం బి..టీడీపీకి దత్తపుత్రుడు..డీఎన్ఏ..అంటూ విమర్శలు చేసే హక్కు వైసీపీ నేతలకు లేదన్నారు. పవన్ రెండు చోట్ల ఓడిపోయారని..అంటూ కామెంట్స్ చేస్తున్నారని..కానీ..అంబేద్కర్..క�
ఇటీవల తమిళ మ్యాగజైన్ ఆనంద వికటన్కు మెగాస్టార్ చిరంజీవి ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో స్టార్ నటులు రజనీకాంత్, కమల్ హాసన్ రాజకీయ ప్రవేశం గురించి చిరంజీవిని
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా కొద్ది మాటలు తూటాల్లా పేలుతున్నాయి. నేతలతో పాటు ఇతర వ్యక్తులు విమర్శలు చేసుకుంటు రాజకీయాలను వేడి పుట్టిస్తున్నారు.
స్టార్ హీరోయిన్, లేడీ సూపర్ స్టార్ నయనతారను ఉద్దేశిస్తూ తమిళ సీనియర్ నటుడు రాధారవి అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కోలీవుడ్ మొత్తం నయనతారకు మద్దతుగా నిలిచి, రాధారవిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నయనతార కూడా రాధారవికి స్ట్రాంగ్ వార్ని