Home » cousin
లోక్ జనశక్తి పార్టీ(LJP) నేత చిరాగ్ పాశ్వాన్ సోదరుడు, LJP రెబల్ ఎంపీ ప్రిన్స్ రాజ్ పాశ్వాన్ పై ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేసింది.
కృష్ణాజిల్లా వీరులపాడు మండలం జుజూరు గ్రామంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. కొడుకు చనిపోవడంతో కోడలిని ఇంటి నుండి గెంటేసి ఇంటికి తాళాలు వేసింది అత్త
Bihar Cabinet బీహార్ ముఖ్యమంత్రి నితీష్కుమార్ మంగళవారంనాడు కేబినెట్ విస్తరణ చేపట్టారు. కొత్తగా 17 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు.గత ఏడాది నవంబర్లో నితీష్ కుమార్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేపట్టిన తొలి క్యాబినెట్ విస్తరణ ఇది. రాజ్
cousin harassment sister : తమ్ముడైనా..అన్న అయినా సోదరికి ఎవరినన్నా వేధిస్తున్నారంటూ వెళ్లి చితక్కొట్టి వస్తాడు. కానీ వావి వరసలు వదిలేసిన ఓ వెధవ మాత్రం అక్కకు అసభ్యకరమైన మెసేజ్ లు పంపిస్తూ వేధించాడు. అవి ఎవరి పంపుతున్నారో తెలీని ఆమె వేదన పడేది. లైంగిక వాంఛ త�
teenage girl in Tamil Nadu killed her cousin this is why the cops let her go : తనపై అత్యాచారం చేస్తున్న వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కోని హత్య చేసి, పోలీసులకు లోంగిపోయింది ఒక యువతి. తమిళనాడులో ఈ సాహసోపేత గాధ బయటపడింది. ప్రస్తుతం ఈగాధ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందరూ ఆ యువతిని ప్రశంసిస్�
సోదరుడు చనిపోయాడనే బాధలో ఓ 17ఏళ్ల యువతి ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు విడిచింది. అతణ్ని పాతిపెట్టిన చోటే నన్ను కూడా పూడ్చాలంటూ సూసైడ్ నోట్ లో రాసి చివరి కోరికను తీర్చమని వేడుకుంది. గుజరాత్ లోని అహ్మదాబాద్ జిల్లా రామోల్ గ్రామంలో యువతి తన పెదనాన�
సమాజంలో మానవ సంబంధాలు రోజు రోజుకు దిగజారి పోతున్నాయి, తాత్కాలికమైన శారీరక సుఖాల కోసం వావి వరసలు మర్చిపోయి పుశువుల్లా ప్రవర్తిస్తున్నారు. ఆ సుఖాల కోసం అడ్డువచ్చిన వారిని అంతమొందిస్తున్నారు. అన్నా చెల్లెళ్ళ బంధానికి మచ్చతెచ్చేలా అన్న వ
16ఏళ్ల అబ్బాయి.. తన మరదలిపై అత్యాచారం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో 15ఏళ్ల బాలికను మంచానికి చేతులు, కాళ్లు కట్టేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన గుర్గావ్ లోని సెక్టార్ 51 ప్రాంతంలో జరిగింది. బాలిక తల్లి ఫిర్యాదు మ�
రెండు నెలలుగా 24ఏళ్ల యువతిని ఓ యువకుడు లైంగికంగా వేధిస్తున్నాడు. దూరపు బంధువు కావడంతో ఇంట్లో అతడి గురించి చెప్పడానికి భయపడింది. తల్లిదండ్రులకు ఎలా చెప్పాలో తెలియక తనలో తానే మదనపడింది. ఒకరోజు తాను ఎగ్జామ్ రాసేందుకు హర్యాణాలోని మహేంద్రగఢ్ ప్�
రాసి పెట్టి ఉంటే ఎప్పుడైనా జరుగక తప్పదు అనే మాట నిజమైంది.ఒకరికొకరు కలుకోవాలని రాసి పెట్టి ఉంది కనుకే ఏడు దశాబ్దాల క్రితం జరిగిన దేశ విభజన సమయంలో విడిపోయిన స్నేహితులు ఇన్నేళ్లకు మంగళవారం(మార్చి-5,2019) కలుసుకున్నారు. దేశ విభజనకు ముందు ప్రస్�