Home » Covid-19 cases
Rising Cases చత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్లో కరోనా సెకండ్ వేవ్ కలకలం రేపుతోంది. అక్కడి గవర్నమెంట్ హాస్పిటల్ లోని మార్చురీలో కరోనా వల్ల మరణించిన వారి మృతదేహాలు పేరుకుపోతున్నాయి. దుర్గ్ ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఏడు రోజుల్లో 38 మంది మరణించారు. ఆస�
గడిచిన నెల రోజులుగా కరోనా కేసులు ఒక్కసారిగా పెరగడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే మహారాష్ట్ర పలు రాష్ట్రాల్లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది. ఏప్రిల్ నెల మధ్య వరకు కరోనా పాజిటివ్ కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని శాస్త్రవేత్తలు అంచ
ఏపీలో కరోనా కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 993 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో ముగ్గురు మృతిచెందగా 480 మంది కోలుకున్నారు.
మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం ఉద్దవ్ ఠాక్రే కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఏప్రిల్ 1 నుంచి 45ఏళ్లు పైబడినవారందరికి వ్యాక్సిన్ ఇస్తామని టీఎస్ డీహెచ్ శ్రీనివాసరావు తెలిపారు. 2 డోసులు వ్యాక్సిన్ తీసుకున్న 80ఏళ్ల వ్యక్తికి మళ్లీ కోవిడ్ వచ్చిందన్నారు. కానీ, అతడిలో చాలావరకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయన్నారు.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. నిబంధనలు, జాగ్రత్తలు ప్రజలు గాలికి వదిలేయడంతో.. కొత్త కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
తెలంగాణలో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. దీంతో... ఇక్కడ కూడా కఠినంగా ఆంక్షలు అమలు చేస్తారని... మళ్లీ లాక్డౌన్ పెట్టే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.
కరోనా వైరస్ మహారాష్ట్రను వణికిస్తోంది. వరుసగా రెండో రోజు మహారాష్ట్రలో 25వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. శుక్రవారం(మార్చి-19,2021) రాష్ట్రవ్యాప్తంగా 25,681 కొత్త కరోనా కేసులు,70మరణాలు నమోదయ్యాయి. ఈ రోజు 14,400మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
వైరస్ ను కట్టడం చేసేందుకు పలు నియంత్రణ చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో శనివారం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.