Home » Covid-19 cases
గడిచిన 24గంటల్లో దేశంలో కొవిడ్ - 19 కారణంగా 23మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటి వరకు కొవిడ్ కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,114 కు చేరుకుంది.
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తిగా వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 50వేలకు చేరువులో ఉంది.
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ ప్రభుత్వ వర్గాలు శుభవార్త చెప్పాయి. కొవిడ్ ఎండమిక్ దశకు చేరుకుంటుందని తెలిపాయి. అయితే, వచ్చే పది రోజులు కోవిడ్ కేసుల ఉద్ధృతి ఎక్కువగానే ఉంటుందని అంచనా వేశారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఢిల్లీలోనూ 980 కరోనా కేసులు నమోదయ్యాయి.
కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా వెల్లడించిన వివరాల ప్రకారం.. క్రియాశీలక కేసుల సంఖ్య 40 వేలు దాటింది.
దేశంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య ప్రతి నాలుగు నుంచి ఐదు రోజులకు రెట్టింపు అవుతోంది. ప్రజలు కరోనా మార్గదర్శకాలు తప్పక పాటించాలని, బూస్టర్ డోస్లు తీసుకోవాలని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే, కరోనా కొత్త వేరియంట్ XBB.1.16 యొక్క లక్షణాలు �
ఏప్రిల్ 10, 11వ తేదీల్లో దేశవ్యాప్తంగా అన్ని ఆరోగ్య కేంద్రాల్లో కొవిడ్ మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలను కేంద్ర సర్కారు కోరింది. రాష్ట్ర ఆరోగ్య మంత్రులు ఆసుపత్రులను సందర్శించి కొవిడ్ మాక్ డ్రిల్ కసరత్తులను సమీక్షించాలని కేంద్ర ఆరోగ్�
గత ఏడాది సెప్టెంబర్ 16న 6,298 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత మళ్లీ ఆ స్థాయిలో 24గంటల్లో కరోనా కొత్త కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి.
భారత్లో రోజురోజుకు కరోనా పాజిటివ్ కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ఆదివారం వెల్లడించిన వివరాల ప్రకారం.. గడిచన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,823 కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆరు నెలల తరువాత దేశంలో ఈ స్థాయిలో రోజువారి కొత్త పాజిటి�
దేశంలో రోజువారీ కరోనా కేసులు అతి తక్కువగా నమోదవుతున్నాయి. నిన్న దేశంలో కొత్తగా 176 కొవిడ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, కరోనా వల్ల నిన్న ఒకరు ప్రాణాలు కోల్పోయారని చెప్పింది. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల