Home » Covid-19 cases
దేశంలో రోజువారీ కరోనా కేసుల సంఖ్య 500కు దిగువన చేరుకుంది. తాజాగా, 492 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య మొత్తం కలిపి 4,46,69,015కు చేరిందని వివరించింది. ప్రస్తుతం కరోనా ఆసుపత్రులు/హోం
చైనాను కరోనా మహమ్మారి వీడటం లేదు. ఆ దేశంలోని పలు నగరాల్లో మళ్లీ లాక్డౌన్ షురూ అయింది. అక్టోబర్ తొలివారంలో జాతీయ సెలవుల దినాల్లో ఆ దేశ ప్రజలు కొవిడ్ ఆంక్షలను పక్కనపెట్టి బహిరంగ ప్రదేశాల్లో విస్తృతంగా ప్రయాణాలు సాగించారు. దీంతో కొవిడ్-19 కేసు�
దేశంలో కొత్తగా 1,997 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 3,908 మంది కోలుకున్నారని చెప్పింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న కేసులు మొత్తం కలిపి 4,40,47,344 ఉన్నాయని వివరించింది. ప్రస్తుతం దేశంలో 30,362 యాక్ట�
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 3,375 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో 37,444 మంది చికిత్స తీసుకుంటున్నారని తెలిపింది. దేశంలో రికవరీ రేటు 98.73 శాతంగా ఉందని చె
దేశంలో చాలా కాలం తర్వాత కరోనా కేసులు 4 వేల దిగువన నమోదయ్యాయి. కొన్ని రోజులుగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. భారత్ లో కొత్తగా 3,230 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా నుంచి 4,255 మంది కోలుకున్నారన�
దేశంలో కొత్తగా 5,664 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే, నిన్న కరోనా నుంచి 4,555 మంది కోలుకున్నారని వివరించింది. ప్రస్తుతం దేశంలో 47,922 మంది ఆసుపత్రులు/హోం క్వారంటైన్లలో చికిత్స తీసుకుంటున్నారని వివరించింది. రోజువారీ ప
దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్తగా 12,608 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా నుంచి నిన్న 16,251 మంది కోలుకున్నారని చెప్పింది. దేశంలో ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 1,01,343 మంది కరోనాకు చికిత్స తీసుకుంటున్న�
దేశంలో కొవిడ్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 15,815 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపిన వివరాల ప్రకారం..
దేశంలో కొవిడ్ కేసుల సంఖ్య మళ్లీ పెరిగింది. గత నాలుగు రోజులుగా 15వేల మార్క్ కు దిగువగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో 4.59లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 16,906 మందికి కొవిడ్ సోకింది.
ఆదివారం 2,78,266 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వారిలో 16,678 మందికి కొవిడ్ పాజిటివ్ గా తేలింది. గడిచిన 24గంటల్లో కొవిడ్ తో చికిత్స పొందుతూ 26 మంది మరణించారు.