Home » COVID-19 positive
సినీ ప్రముఖుడు మరొకరు కరోనా బారినపడ్డారు. నటుడు పోసాని కృష్ణమురళికి కరోనా సోకింది. పోసానితో పాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్టు తెలిసింది.
బాలీవుడ్ బ్యూటీ కంగనా రనౌత్ కరోనా (34) బారిన పడ్డారు. తనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్టు ఆమె ఇన్ స్టా వేదికగా వెల్లడించారు. గత కొన్నిరోజులుగా చాలా నీరసంతో పాటు కళ్ల మంటలు ఉంటున్నాయి.
అళపుజ జిల్లాలోని కైనకారి ప్రాంతానికి చెందిన శరత్ మోన్, అభిరామిలు ప్రేమలో పడ్డారు. చెట్టాపెట్టాలేసుకుని తిరిగారు. చాలా రోజులుగా తిరిగిన వీరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నిక ప్రచారం ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. రాజకీయ నాయకులు ఒక్కొక్కరు కరోనా బారిన పడుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
కరోనావైరస్ పాజిటివ్ మహిళ ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. సోమవారం పుట్టిన ఆ పిల్లల ఆరోగ్యం..
జనతా దళ్ సెక్యూలర్(JDS) నేత, కర్ణాటక మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి కరోనా బారిన పడ్డారు.
తండ్రికి కరోనా పాజిటివ్. పరిస్థితి విషమంగా ఉంది. కాస్త చూడండి సార్ అంటూ డాక్టర్ల చుట్టూ తిరిగిందా పేషెంట్ కూతురు. తన తండ్రిని కాపాడండంటూ కనిపించిన వైద్యుడినల్లా ప్రాధేయపడింది. కానీ..
రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ కరోనా బారిన పడ్డారు. పరీక్షలు చేయగా..కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది.
క్రికెట్ అభిమానులు ఎదరుచూస్తున్న ఐపీఎల్ మ్యాచ్లు మరో మూడు రోజుల్లో స్టార్ట్ అవబోతూ ఉండగా.. ఇటువంటి సమయంలో కరోనా ప్రభావం ఐపీఎల్ మ్యాచ్లపై పడబోతున్నట్లుగా అర్థం అవుతోంది. ముంబయిలోని వాంఖడే స్టేడియం సిబ్బంది వరుసగా కరోనా బారిన పడడం ఇప్పుడ�
ఉత్తరాఖండ్ రిషికేశ్లోని తాజ్ హోటల్లో కరోనా కలకలం రేపింది. 76మందికి కరోనా సోకింది. కరోనా కేసులు నమోదు కావడంతో మూడు రోజుల పాటు హోటల్ను మూసివేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.