Home » COVID-19 positive
దేశంలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తోంది. రికార్డుస్థాయిలో కోవిడ్ కేసులు నమోదువుతుండగా.. పలువురు ప్రజా ప్రతినిధులు వైరస్ బారినపడుతున్నారు. తాజాగా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ కోవిడ్-19 బారినపడ్డారు.
Mega Hero Varun Tej Tests Covid-19 Positive: మెగా కుటుంబంలో కరోనా కలకలం ఇప్పుడు టెన్షన్ పెడుతుంది. ఇప్పటికే మెగా కుటుంబంలో పలువురికి కరోనా పాజిటివ్ రాగా.. ఇప్పుడు మెగా హీరో వరుణ్ తేజ్ కూడా కరోనా పాజిటివ్ అయ్యారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్కు కొవిడ్-19 పాజిటివ్ అని నిర్ధా
UK returnees in AP test Covid-19 positive : యూకేలో కొత్త రకం కరోనా స్ట్రైయిన్ భయకంపితులను చేస్తోంది. ఇంకా కరోనా తగ్గుముఖం పట్టకముందే..మరో వైరస్ వ్యాపిస్తుండడం అందర్నీ కలవరపెడుతోంది. యూకే నుంచి వచ్చిన వారు వివిధ దేశాలకు వెళుతుండడంతో అధికారులు అలర్ట్ అయిపోయారు. పలు ని�
Covid New Strain Tension Rajahmundry : రాజమండ్రిలో కరోనా న్యూ స్ట్రెయిన్ టెన్షన్ పట్టుకుంది. యూకే నుంచి వచ్చిన మహిళకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ నెల 21న యూకే నుంచి మహిళ ఢిల్లీ వచ్చింది. అక్కడే మహిళను ఢిల్లీ ఎయిర్ పోర్ట్ అధికారులు క్వారంటైన్ లో ఉంచారు. రిపోర�
Anil Vij tests Covid-19 positive : హర్యానా ఆరోగ్య మంత్రి, బీజేపీ నేత అనిల్ విజ్ COVID-19 కు పాజిటివ్ వచ్చినట్టు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. నవంబర్ 20న, మూడవ దశ ట్రయల్స్లో భాగంగా, కోవిక్సిన్ వ్యాక్సిన్ను ఆయనకు ఇచ్చారు. వ్యాక్సినేషన్ అనంతరం కరోనా పాజిటివ్ అని తే
పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాక కొవిడ్ పాజిటివ్ వచ్చింది. అయినా మ్యారేజ్ వాయిదా వేయలేదు. సాధారణంగా అయితే కరోనా వచ్చిందని భయపడి ఆందోళన చెందుతుంటే ఆ కపుల్ క్రియేటివ్ గా ఆలోచించింది. వినూత్న పద్ధతిలో పెళ్లి తంతు పూర్తి చేసుకుని ఫొటోలు సోషల్ మీడి�
Mask : ప్రపంచాన్ని వణిస్తున్న కరోనా (Corona) మహమ్మారి నుంచి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తప్పించుకోలేక పోయారు. ఆయనకు కోవిడ్-19 కన్ఫామ్ అయింది. ట్రంప్ భార్య, అమెరికా ప్రథమ మహిళ మెలానియాకు కూడా కరోనా సోకింది. అంతకుముందు ట్రంప్ ఉన్నత సలహాదార
యూపీ లేదు ఏపీ లేదు..కరోనా మహమ్మారికి. ఏపీలో పాజిటివ్ కేసులు అత్యంత వేగంగా పెరుగుతుంటూ అటు యూపీలో మంత్రులకు కరోనా తగులుకుంటోంది. వదల బొమ్మాలీ అన్నట్లుగా యూపీ మంత్రులు వరుసగా కరోనా సోకుతోంది. ఇప్పటికే ఎనిమిది మందికి కరోనా వైరస్ సోకింది. వారిల�
తన కూతురుకు కరోనా ఉందని చెప్పడంతో కోర్టులో కలకలం రేపింది. దీంతో కోర్టులో వివాహం చేసుకొనేందుకు వచ్చిన ఆమె ఆశ నెరవేరలేదు. వెంటనే ఆమెకు పరీక్షలు నిర్వహించి హోం క్వారంటైన్ కు తరలించారు. వివాహం ఇష్టం లేకపోవడంతోనే తండ్రి ఇలా చేసి ఉంటాడని భావిస్త�
ఆ అపార్ట్ మెంట్లో ఒక కుటుంబానికి కరోనా వచ్చిందని ఏకంగా అపార్ట్ మెంటుకే మెటల్ షీటుతో సీల్ వేసేశారు. అపార్ట్ మెంట్ కాంప్లెక్స్ లోని రెండు ప్లాట్లకు పౌర సిబ్బంది సీల్ వేయడం వివాదాస్పదమైంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్