-
Home » COVID-19 positive
COVID-19 positive
Pakistan PM Covid-19 positive : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు కోవిడ్ పాజిటివ్..
November 15, 2022 / 02:59 PM ISTపాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్కు కోవిడ్ సోకింది. కోవిడ్-19 పరీక్షలో ఆయన పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని పాక్ సమాచారశాఖ మంత్రి మరియుం ఔరంగజేబు ట్వీట్ ద్వారా వెల్లడించారు.
Coronavirus: ‘మేకెదాటు’ర్యాలీ ఎఫెక్ట్..కాంగ్రెస్ లో కరోనా..మల్లికార్జున ఖర్గే, వీరప్ప మొయిలీకి పాజిటివ్..
January 13, 2022 / 02:49 PM ISTకాంగ్రెస్ పార్టీలోకరోనా కలకలం రేపింది. కార్ణాటకలో కాంగ్రెస్ చేపట్టి ‘మేకెదాటు’పాదయాత్ర ఎఫెక్ట్ కాంగ్రెస్ లో ప్రభావంచూపింది. మల్లిఖార్జున ఖర్గే, వీరప్ప మొయిలీకి పాజిటివ్.
Parliament Staff: పార్లమెంట్లో 400మందికి కరోనా పాజిటివ్
January 9, 2022 / 04:25 PM ISTదేశ రాజధాని ఢిల్లీలోని పార్లమెంట్లో 400మంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ వచ్చింది.
BBL: క్రికెటర్లను వదలని కరోనా.. మెల్ బోర్న్ స్టార్ కెప్టెన్కు పాజిటివ్..!
January 5, 2022 / 12:47 PM ISTబిగ్బాష్ లీగ్ జట్టు మెల్బోర్న్ స్టార్స్ను కరోనా మహమ్మారి వెంటాడుతోంది. వరుసగా క్రికెటర్లు ఒకరితరువాత మరొకరు కరోనా బారిన పడుతున్నారు.
Covid Positive : మహారాష్ట్రలో 10 మంది మంత్రులు, 20 మందికి పైగా ఎమ్మెల్యేలకు కరోనా
January 1, 2022 / 12:13 PM ISTఇటీవలే మహారాష్ట్ర అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ముగిశాయి. మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా సోకినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తోంది.
PUNE : ఇంజినీరింగ్ కాలేజీలో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్
December 27, 2021 / 04:43 PM ISTపూనేలోని ఇంజనీరింగ్ కాలేజీలో 13 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ.
తెలంగాణలో ఒమిక్రాన్ కలకలం.. మంత్రి, ఎంపీకి కరోనా!
December 26, 2021 / 06:21 PM ISTతెలంగాణలో ఒమిక్రాన్ కలకలం.. మంత్రి, ఎంపీకి కరోనా!
AP Covid – 19 : 381 కరోనా కేసులు..ఒకరు మృతి
October 28, 2021 / 06:23 PM ISTగడిచిన 24 గంటల్లో 381 కరోనా కేసులు నమోదయ్యాయని, ఒకరు చనిపోయారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.
Corona to Home Minister : మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సేకు రెండోసారి కరోనా
October 28, 2021 / 11:42 AM ISTమహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే పాటిల్ మరోసారి కరోనా సోకింది. తనతో పాటు సమావేశాల్లో పాల్గొన్నవారంతా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి కోరారు.
Afghanistan Evacuees: అప్ఘానిస్తాన్ నుంచి ఇవాళ ఢిల్లీకి వచ్చినవారిలో 16మందికి కరోనా
August 24, 2021 / 08:03 PM ISTఅప్ఘానిస్తాన్ నుంచి మంగళవారం భారత్ చేరుకున్నవారిలో 16మందికి కరోనా పాజిటివ్ గా తేలింది. కరోనా సోకినవారిలో ఆరుగురు అప్ఘానిస్తాన్ సిక్కులు,హిందువులు కూడా ఉన్నారు.