Home » Covid Cases
COVID-19 Cases : ఏలూరులో కరోనా కేసుల ఉధృతి పెరుగుతోంది. జిల్లా కలెక్టరేట్లో నలుగురికి పాజిటివ్ వచ్చింది.
భారత్ లో కొవిడ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారతదేశంలో కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలలో 257 యాక్టివ్ కొవిడ్ కేసులు నమోదయ్యాయి.
రోగనిరోధక శక్తి తగ్గడం వంటి కారణాల వల్ల ఈ పెరుగుదల సంభవించిందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
New Covid Wave : కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రోగనిరోధక శక్తి తగ్గడం వల్ల ఇన్ఫెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య అధికారులు హెచ్చరిస్తున్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. కేరళ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గోవా, పుదుచ్చేరి, గుజరాత్, తెలంగాణ, పంజాబ్,ఢిల్లీ ప్రాంతాల్లో కొవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల్లో కొవిడ్ రోగుల చికిత్స
దేశంలో మరోసారి కోవిడ్ మహమ్మారి పంజా విసురుతోంది. దేశంలో కోవిడ్ కేసులు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి.
గుంపుల్లోకి వెళ్ళేటప్పుడు ప్రజలు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కొత్త వేరియంట్ ను తట్టుకునే శక్తి ఉంటోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గైడ్ లైన్స్ ను ప్రజలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
కరోనాతో ఇప్పటివరకు మొత్తం 5,31,918 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.
గత 24 గంటల్లో కరోనా నుంచి 8,148 మంది పూర్తిగా కోలుకున్నారు. అయితే, యాక్టివ్ కేసులు 50వేల దిగువకు పడిపోయాయి.
Covid Cases: భారత్ లో కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 దేశంలో వ్యాప్తి చెందుతోంది.