Home » Covid deaths
రాష్ట్రంలో 3,30,30,124 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో చనిపోయిన వారి సంఖ్య 14వేల 718కి చేరుకుంది. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...
రాష్ట్రంలో గడిచిన 24గంట్లలో కొత్తగా 244 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో ఇద్దరు కోవిడ్ తో మరణించారు. చిత్తూరు, కృష్ణా జిల్లాలలో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి వ్యాప్తి తగ్గింది. కొత్త కేసులు భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 14వేల 249 కరోనా పరీక్షలు చేయగా..
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 453 కరోనా కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో 1,380 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక గత ఒక్కరోజు వ్యవధిలో కోవిడ్ మరణాలేవీ సంభవించ లేదు.
కర్ణాటక రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభిస్తూనే ఉంది. కొత్తగా కరోనా కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 1,061 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 7,79,971కి చేరింది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి వ్యాపిస్తోంది. దేశంలో రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. భారత్లో రోజురోజుకీ కరోనా కేసుల ఉధృతి పెరిగిపోతోంది. మరణాలు సంఖ్య కూడా పెరిగిపోతోంది.
కరోనా మహమ్మారి యూరప్ దేశాల్లో చెలరేగిపోతుంది. కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కొవిడ్ కేసులు, మరణాల్లో సగానికిపైగా యూరప్లోనే ఉంటున్నాయి. 53దేశాల్లో దాదాపు 49దేశాల....
జర్మనీలో కొవిడ్ విజృంభణ ఆందోళనకర పరిస్థితులు సృష్టిస్తుంది. బాధితులు భారీ సంఖ్యలో పెరిగిపోవడంతో ఆస్పత్రులు ఫుల్ అయిపోతున్నాయి.