Home » Covid deaths
రక్తాన్ని పలుచన చేసే కొన్ని మందుల ద్వారా కరోనా మరణాలను 50 శాతం తగ్గించవచ్చని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.
కోవిడ్ మృతులకు జారీ చేసే డెత్ సర్టిఫికేట్లపై ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించారో చెప్పాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
ఏపీలో మళ్లీ కరోనా కలకలం రేగింది. కొత్త కేసుల సంఖ్య పెరగడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో..
కొవిడ్ మరణాలను తక్కువగా నమోదు చేస్తున్నారన్న వార్తలపై కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం క్లారిటీ ఇచ్చింది.
కేరళలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
కేరళలో కరోనా విలయతాండవం సృష్టిస్తోంది. ఒక్క రోజులోనే కేరళలో కరోనా మరణాలు రెండు రెట్లు పెరిగాయి. కేవలం 24 గంటలలోనే 66గా ఉన్న మరణాల సంఖ్య 135కు చేరింది. గత నెల రోజులుగా కేరళలో ప్రతీ రోజు 10 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవానికి లక్షల్లో ప్రాణాలు పోయాయి. కొవిడ్ బారినపడటంతో కోట్ల కుటుంబాలు రోడ్డునపడ్డాయి. మహమ్మారి ప్రభావం ఆరంభమైనప్పటికే లాక్ డౌన్ మొదలుపెట్టినా..
దేశంలో అధికారిక లెక్కలతో పోలిస్తే కరోనా మరణాల వాస్తవ సంఖ్య అధికంగా ఉంటుందన్న వార్తల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
దేశంలో కరోనా తీవ్రత తగ్గింది. కొత్త కేసులు, మరణాలు తగ్గాయి. హమ్మయ్య.. అని జనాలు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇంతలోనే ఆందోళనకు గురిచేసే వార్త వెలువడింది. దేశంలో కరోనా మరణాలు