Home » Covid deaths
కేరళలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా తగ్గలేదు.
దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం కొత్తగా 53 కరోనా కేసులు నమోదయ్యాయి.
భారతదేశంలో ఇంకా కరోనా తగ్గుముఖం పట్టలేదు. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది చనిపోతున్నారు. ఇప్పటి వరకు ఈ దిక్కుమాలిన వైరస్ తో నాలుగు లక్షల మంది మృతి చెందారు. గడిచిన 24 గంటల వ్యవధిలో దేశంలో మరో 835 మంది వైరస్ తో ప్రాణాలు కోల్పోయారు.
రష్యాలో.. వేగంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా మళ్లీ పరిస్థితి ఆందోళనకరంగా మారుతోంది.
దేశంలో కరోనా తీవ్రత క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కొన్ని రోజులుగా కొత్త కేసులు 50 వేల దగ్గరే నమోదవుతున్నాయి.
దేశవ్యాప్తంగా కరోనాకు సంబంధించి పూర్తి స్థాయిలో స్పష్టత రావాలంటే తప్పనిసరిగా కొవిడ్ మరణాలపై డెత్ ఆడిట్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎయిమ్స్ చీఫ్ రణదీప్ గులేరియా అన్నారు.
కరోనా కారణంగా చనిపోతే బాధితుడి కుటుంబానికి రూ .4 లక్షల పరిహారం ఇవ్వడం, మరణ ధృవీకరణ పత్రాలు జారీ చేసే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దీనికి సంబంధించి తన సమాధానం దాఖలు చేయడానికి కేంద్రం సుప్రీంకోర్ట
కరోనా మహమ్మారి విలయం నుంచి దేశం కోలుకుంటోంది. కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఏప్రిల్ 2 తర్వాత తొలిసారి రోజువారీ కేసులు లక్షకు
75శాతం మంది పెద్దలకు(అడల్ట్స్)వ్యాక్సినేషన్ పూర్తి అయితే కరోనా మహమ్మారి అదుపులోకి వచ్చే అవకాశమున్నట్లు తాజా బ్రెజిల్ ప్రయోగం చెబుతోంది.
కరోనా కట్టడి కోసం ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. దేశంలో కరోనా ఉధృతి తగ్గుతోంది. కేసులు, మరణాలు తగ్గుముఖం పడుతున్నాయి. రోజూవారీ కేసుల్లో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది. కొత్త కేసులు తొలిసారి 45రోజుల కనిష్ఠానికి చేరాయ�