Home » Covid deaths
కరోనా మహమ్మారి విలయంతో విలవిలాడిన భారత్ కు ఇది ఊరటనిచ్చే అంశం. దేశంలో కరోనా వైరస్ తీవ్రత అదుపులోకి వస్తుంది. వైరస్ కట్టడి కోసం రాష్ట్రాలు విధించిన ఆంక్షలు ఫలితాలు ఇస్తున్నాయి. దేశంలో రోజువారీ కరోనా కేసులు భారీగా తగ్గాయి.
కరోనా విలయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశానికి కాస్త రిలీఫ్ ఇచ్చే వార్త ఇది. దేశంలో కరోనా కొత్త కేసులకంటే రికవరీలే ఎక్కువ. తాజాగా 2.08లక్షల మందికి కరోనా సోకగా.. 4వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఈ మేరకు బుధవారం(మే 26,2021) కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వి�
కరోనా వైరస్ మహమ్మారితో ఉక్కిరిబిక్కిరి అయిన భారత్ కు ఇది బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. చాలా రోజుల తర్వాత తాజాగా కొత్త కేసులు 2లక్షల దిగువకు చేరడం ఊరట కలిగిస్తోంది. ఇక మరణాల సంఖ్య కూడా కాస్త తగ్గింది. క్రి�
దేశంలో గడిచిన కొద్ది రోజులుగా కరోనా రోజువారీ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఇది కాస్త రిలీఫ్ ఇచ్చే అంశం. అయితే మరణాల సంఖ్య మాత్రం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో మరోసారి 4వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి.
ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గాయి. కానీ మరణాలు మాత్రం ఆగడం లేదు. మరోసారి రాష్ట్రంలో వందకు పైగా కరోనా మరణాలు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 91వేల 629 నమూనాలను పరీక్షించగా.. 18వేల 767 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. తాజా కేసులతో కలిసి ఇప్పటివరకు కరోనా
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. కేసులు కాస్త తగ్గినా.. మరణాలు మాత్రం ఏ దేశంలోనూ నమోదుకానన్ని రికార్డవుతున్నాయి. ఇప్పటికే వైరస్ దెబ్బకు అల్లాడుతన్న ప్రజలకు.. మరో షాకింగ్ న్యూస్ చెప్పారు శాస్త్రవేత్తలు.
తెలంగాణలో కరోనా వైరస్ ఉద్ధృతి కొనసాగుతోంది. తాజాగా 4వేలకు చేరువగా కొత్త కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 71వేల 070 నమూనాలు పరీక్షించగా.. 3వేల 837 కేసులు నమోదయ్యాయి. మరో 25మంది కరోనాతో చనిపోయారు.
ఏపీ రాష్ట్రాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. జిల్లాల్లో కేసులు అధికంగా వెలుగు చూస్తున్నాయి. 24 గంటల వ్యవధిలో 22 వేల 018 మందికి కరోనా సోకింది.
కరోనా మరణం లేని ఓ రోజు
Covid Fear : ప్రస్తుతం సమాజంలో కరోన వైరస్ కంటే భయంవల్లే ఎక్కవ మంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ల ఎంవీ రావు అభిప్రాయపడ్డారు. 10టీవీ లో ఈ రోజు “భయమే చంపేస్తోంది” అనే అంశంపై జరిగిన జరిగిన చర్చలో ఆ