Home » Covid deaths
ప్రపంచంలోనే అతి పెద్ద ఆరోగ్య సంక్షోభంగా మారిన కరోనావైరస్.. మరికొద్ది వారాల్లో ఇంకా దారుణంగా మారనుందట...
ఆక్సిజన్ కొరత కారణంగా కోవిడ్ -19 బాధితులు మరణిస్తున్నారనే వార్తలను ధృవీకరించాలని అలహాబాద్ హైకోర్టు లక్నో, మీరట్ జిల్లా న్యాయాధికారులను ఆదేశించింది.
crematorium closes ఇప్పటివరకు సినిమా థియేటర్లకే చూశాం.. కానీ ఇప్పుడు కరోనా కల్లోలంతో శ్మశాన వాటికలకు హౌస్ఫుల్ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కరోనాతో చనిపోయిన శవాలు భారీగా వస్తుండడంతో ఖననం చేయడానికి ఖాళీ లేక బెంగళూరులోని పలు శ్మశానవాటిక�
మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతోంది.
కర్నాటక రాజధాని బెంగళూరులో కరోనా కోరలు చాచింది. కరోనా సోకి చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే.. స్మశానాల దగ్గర ట్రాఫిక్ జామ్ అయ్యింది. స్మశానాల దగ్గర మృతదేహాలను తీసుకొచ్చిన వాహనాలు బారులు తీరుతున�
భారత్లో కరోనా సెకండ్ వేవ్ ప్రకంపనలు పుట్టిస్తోంది. ఒక్కరోజులోనే రికార్డు స్థాయిలో 93 వేల 249 కేసులు నమోదయ్యాయి. గతేడాది సెప్టెంబర్ 19 తెర్వాత ఇంత భారీస్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి.
తెలంగాణలో కొత్తగా 204 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 3,01,522కి చేరింది. నిన్న(మార్చి 15,2021) రాత్రి 8 గంటల వరకు 60వేల 263మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24గంటల్లో కొవిడ్తో మరో ఇద్దరు చనిపోయారు.
దేశంలో కరోనావైరస్ మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. రోజూ కొత్త కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతూనే ఉన్నాయి. అయితే క్రితం రోజుతో పోలిస్తే సోమవారం(మార్చి 15,2021) ఇండియాకు కాస్త రిలీఫ్ దక్కింది. కొత్త కేసులు కాస్త తగ్గాయి.
Bengaluru Zero COVID Deaths In 24 Hours : కర్నాటకలోని బెంగళూరులో గడిచిన 24 గంటల్లో ఒక కరోనా మరణం కూడా నమోదు కాలేదు. రాష్ట్రంలో మైసూరు, తుమకూరులో మాత్రమే ఒక్కో కరోనా మరణం నమోదయ్యాయి. బెంగళూరులో గత 7 నెలల్లో మొదటిసారి జీరో కరోనా మరణాలు రికార్డు అయ్యాయి. 2020లో జూన్ 7న ఒక కరోన�
Worldwide Covid Cases and Deaths : ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 24 గంటల్లో 6,65,410 కరోనా కేసులు, 11,722 మంది మృతిచెందారు. మొత్తంగా 7,97,14,538కి కరోనా కేసులు చేరగా, 17,48,455 మంది కరోనాతో మృతిచెందారు. అలాగే కరోనా యాక్టివ్ కేసులు 2,18,49,988 ఉ�