Home » covid rules
భారత్ జోడో యాత్రపై కోవిడ్ ప్రభావం పడింది.మరోసారి కోవిడ్ ఆందోళనకర పరిస్థితులు భారత్ లో కూడా నెలకొన్న పరిస్థితుల రీత్యా రాహుల్ గాంధీ,అశోక్ గెహ్లాట్ కు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా లేఖ రాశారు. కోవిడ్ మార్గదర్శకాలు పాటించేలా చర్యలు త�
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టడంపై ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ స్పందిస్తూ..అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో నిన్న కొత్తగా 839 కోవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అదే సమయంలో 150 మంది కోవిడ్ నుంచి కోలుకోగా... పశ్చిమ గోదావరి శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కోక్కరు
గడిచిన పది రోజుల్లో, దేశంలో 50కి పైగా కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
ప్రముఖ వ్యాపార వేత్త అయిన..హర్ష్ గోయెంకా పోస్టు చేసిన వీడియో తెగ వైరల అవుతోంది. మాస్క్ పెట్టుకోకపోతే..బాదుడే అన్నట్లుగా ఉంది ఆ వీడియో. మాస్క్ లేని వారికి ఫైన్స్ వేస్తున్నా..ఎంత నిర్లక్ష్యం దాగి ఉందో..అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి కరోనా వ్యాప్తికి కారణమైనందుకు ఏకంగా 480 మంది చర్చి ఫాదర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
వర్క్ ఫోర్స్ 50శాతానికి మించకూడదని సూచించింది. అత్యవసర సేవలు నిర్వహించే వారు కూడా వీలైనంత వరకూ తక్కువ మంది స్టాఫ్ ..
Jallikattu competitions in Chittoor : చిత్తూరు జిల్లాలో దర్జాగా జల్లికట్టు పోటీలు జరుగుతున్నాయి. పోలీసుల ఆదేశాలు బేఖాతరు చేస్తూ రామచంద్రాపురం మండలం అనుపల్లిలో జల్లికట్టు జరుగుతోంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు హాజరయ్యారు. కోవిడ్ నిబంధనలు ఏ మాత్రం �
ఏపీలో సిటీ బస్సులు రోడ్డెక్కాయి. ఆరు నెలలుగా డిపోలకే పరిమితమైన సిటీ సర్వీసులు నేటి(సెప్టెంబర్ 19,2020) నుంచి ప్రారంభమయ్యాయి. కరోనా కారణంగా మార్చి 22 నుంచి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించింది. క్రమంగా కొన్ని రాష్ట్రాల్లో కే�