Home » Covid Vaccination
ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించునున్నారని ఓ ట్వీట్ లో ప్రధాని కార్యాలయం పేర్కొంది. ఏ అంశంపై
కరోనా కట్టడి కోసం చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశంలో ముమ్మరంగా సాగుతోంది. 18ఏళ్లు పైబడిన వారందరికి ప్రభుత్వం టీకాలు ఇస్తోంది. కాగా, కోవిడ్ వ్యాక్సినేషన్లో కొత్త మైలురాయిని..
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ఊపందుకోవటంతో నకిలీ టీకాల సరఫరా పై అప్రమత్తంగా ఉండాలని కేంద్రం రాష్ట్రాలకు సూచించింది.
కొవిడ్ వ్యాక్సినేషన్ లో భారత్ రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా ఒకేరోజులో 86.29 లక్షల వ్యాక్సిన్ డోసులను భారత్ నిర్వహించింది.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కోవిడ్ వ్యాక్సిన్లు ప్రభావవంతంగానే పనిచేస్తున్నా, అయితే ఇవి కల్పిస్తున్న రక్షణ ఎంతకాలం ఉటుందన్నది స్ఫష్టతలేదు.
కొవిడ్ వ్యాక్సినేషన్ కోసం వచ్చే వారికి వంద డాలర్లు ఇవ్వాలని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ రాష్ట్రాలు, స్థానిక ప్రభుత్వాలకు సూచించారు. అంతేకాకుండా అమెరికా బలగాల్లోని అవసరమైన వారికి కొవిడ్-19 షాట్స్ ఇప్పించాలని పెంటగాన్ ను అడిగారు.
దేశంలో మళ్లీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి.
కోవిడ్ ఉధృతి నేపథ్యంలో భారత్కు మరోసారి భారీ సాయం ప్రకటించింది అమెరికా.
భారత్కు మరో ముప్పు
దేశంలో శనివారం ఇచ్చిన 46.38లక్షల డోసుల టీకాలతో కలిపి దేశంలో టీకాలు వేయించుకున్న వారి సంఖ్య 40 కోట్లు మార్కును దాటిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.