Home » Covid Vaccination
ఇండియాలో ప్రస్తుతం నమోదైన కేసుల్లో 89శాతం డెల్టా వేరియంట్ ఇన్వాల్వ్మెంట్ తోనే జరుగుతున్నాయి. పూణెకు చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ రీసెంట్ గా ఓ స్టడీ నిర్వహించింది.
ఒడిశా ప్రభుత్వం రికార్డు స్థాయిలో వ్యాక్సినేషన్ జరిపింది. సోమవారం ఒక్కరోజులోనే 40లక్షల వ్యాక్సిన్ డోసులు వేసినట్లు అధికారిక స్టేట్మెంట్ విడుదల చేసింది. గతంలో జూన్ 21న 33లక్షల 20వేల మందకి వ్యాక్సిన్ వేసినట్లు అధికారులు తెలిపారు.
వ్యాక్సినేషన్ తీసుకున్న వారు వారం రోజుల పాటు ఎక్సర్సైజ్ చేయడం మానేయాలని సింగపూర్ ఆరోగ్య అధికారులు సోమవారం వెల్లడించారు. ఈ మేరకు సింగపూర్ ప్రభుత్వం.. యువకులు, 30ఏళ్ల లోపు వారికి నిబంధనలు విధించినట్లు సమాచారం.
గర్భిణీలు కొవిడ్ వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసిన నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ ..
వ్యాక్సిన్ వేయించుకోండి.. ఆ తర్వాత పీఎం కేర్స్ ఫండ్కు రూ.500 విరాళమివ్వండి అంటూ మధ్యప్రదేశ్ సాంస్కృతిక శాఖ మంత్రి ఉషా ఠాకూర్ అన్నారు. రెండు డోసులు వేసుకున్న తర్వాత..
దేశవ్యాప్తంగా చేపట్టిన కొవిడ్ వ్యాక్సినేషన్ లో ఆంధ్రప్రదేశ్ నయా రికార్డ్ లిఖించింది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు కొద్ది వారాలుగా విస్తృతంగా చేపట్టిన వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగం పెంచింది. ఈ క్రమంలోనే ఒక్క రోజులోనే 7.88లక్షల మందికి పైగా
భారతదేశాన్ని గజగజలాడించిన కరోనా వైరస్ క్రమంగా తగ్గుముఖం పడుతోంది. కేసుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. మరణాల సంఖ్య కూడా అదే విధంగా ఉండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. గతంలో లక్షల సంఖ్యలో నమోదైన పాజిటివ్ కేసులు ఇప్పుడు కంట్రోల్ లోకి వచ్చాయ�
భారత్లో కోవిడ్-19 నాలుగో దశ వ్యాక్సినేషన్ ఇప్పటికే ప్రారంభమైంది. మరోవైపు కరోనావైరస్ సెకండ్ వేవ్ కూడా తగ్గుముఖం పట్టింది. అందుకు కారణం వ్యాక్సినేషన్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తుంది ప్రభుత్వం. ఇలాంటి పరిస్థితుల్లో వ్యాక్సినేషన్ వికటించి ఓ �
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో పున: ప్రారంభమైన సంగతి తెలిసిందే..
కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా కార్మికులకు వ్యాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో పున: ప్రారంభమైంది..