Home » Covid Vaccination
కోవిడ్ వ్యాక్సినేషన్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పనిచేసే చోటే టీకా ఇవ్వాలని నిర్ణయించింది.
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ముమ్మరంగా కొనసాగుతోంది...దేశంలో కరోనా టీకా అత్యధికంగా అందిస్తోన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది...
కరోనా వ్యాక్సిన్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ పంపిణీని ప్రజలకు మరింత చేరువ చేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ ఆధ్వర్యంలోని 225 ఆసుపత్రులు(ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ, జిల్లా, బోధనాసుపత్రులు).. ప్రైవేటులో ఆరోగ్య�
కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ వచ్చేసింది.ప్రజలకు విడతవారీగా వ్యాక్సిన్ వేస్తున్నారు. కొన్ని రకాల జంతువులకు కూడా కరోనా మహమ్మారి సోకింది. మరి వీటికి వ్యాక్సిన్ వేయరా? అంటే వేస్తారు...మరి మొదటిసారిగా ఏ జంతువులకు కరోనా వ్యాక్సి�
Infosys, Accenture Covid Vaccination: ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, యాక్సెంచర్.. తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పాయి. భారత్లో తమ ఉద్యోగులకు వ్యాక్సినేషన్ కోసం అయ్యే ఖర్చంతా తామే భరిస్తామని తెలిపాయి. కేవలం ఉద్యోగులకే కాదు వారి కుటుంబసభ్యులకు అయ్యే ఖర్చుని కూడా తామే భరిస
vaccination certificate కేంద్ర ఆరోగ్య శాఖ ఇచ్చే డిజిటల్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ లేదా ధ్రువీకరణ పత్రాల చివర్లో ప్రధాని నరేంద్రమోడీ ఫొటో,ఆయన ఇచ్చిన సందేశం ఉండటంపై విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. కాంగ్రెస్,టీఎంసీ,ఎన్సీపీ వంటి పలు పార్టీల
hospitals: కేంద్రం కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొత్త నిర్ణయం తీసుకుంది. బుధవారం 60ఏళ్లు పైబడ్డ వారు, 45ఏళ్ల కంటే ఎక్కువ కమార్బిటీస్ ఉన్న వారికి వ్యాక్సిన్ ఇచ్చేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేయనుంది. ఈ మేర 24వేల ప్రైవేట్ హాస్పిటల్స్ ను రెడీ చేయనున్న
phase 2 of Covid vaccination దేశంలో 60 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న 45 ఏళ్లు పైబడిన వారికి మార్చి 1 నుంచి కరోనా టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. భారత టీకా పంపిణీ పురోగతి, కార్యాచరణపై బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సమావేశమైన కే
Amit Shah దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే సీఏఏ, ఎన్ఆర్సీ అమలు ప్రారంభమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. వెస్ట్ బెంగాల్ లోని మతువా కమ్యూనిటీకి కూడా వ్యాక్సినేషన్ ముగిసిన తర్వాత సీఏఏ కింద భారత పౌరసత్వం ఇవ్వనున్నట్లు అమ�