Home » covid19
శానిటైజర్ వాడకంతో ప్రయోజనాలతో పాటు నష్టాలు కూడా లేకపోలేదు. ఒమిక్రాన్ విజృంభిస్తున్న వేళ శానిటైజర్ల వాడకం విషయంలో కొన్ని జాగ్రత్తలు మర్చిపోకుండా పాటించడం అత్యంత అవసరం అంటున్నారు.
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా..
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఒక లక్ష 20వేల 243 కరోనా టెస్టులు చేయగా..
తెలంగాణలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో..
తెలంగాణలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. రోజురోజుకి కొత్త కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 24వేల 253 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
కరోనా బారినపడ్డ టీచర్లకు తక్షణమే సెలవులు ఇస్తున్నాం. స్కూళ్లలో పూర్తిస్థాయిలో శానిటైజ్ చేస్తున్నాం. టీచర్లు, విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలకు హాజరుకావాలి.
ఈ వైరస్లు అంతమయ్యేది ఎప్పుడు? విముక్తి ఎప్పుడు లభిస్తుంది? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ షాకింగ్ విషయం చెప్పింది.
తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కొత్త కేసులు భారీగా పెరిగాయి. 3వేలకు చేరువగా పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి.
ఏపీలో కరోనావైరస్ మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒక్కరోజే 7వేలకు చేరువగా కోవిడ్ కేసులు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది.
తెలంగాణలో కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకూ అంతా కోవిడ్ బారిన పడుతున్నారు. అధికారులను సైతం కరోనా మహమ్మారి కంగారు పెడుతోంది.